ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టనున్న కేంద్రం

ఆన్ లైన్ షాపింగ్ లో ఏదైనా కొనుగోలు చేసే ముందు ఏం చేస్తారు..? అప్పటికే వాటిని కొని వినియోగించిన వారు ఎలా ఉందో చెబుతూ ఇచ్చిన రివ్యూలను చూస్తారు. ఆ తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఆ రివ్యూలే ఫేక్ అయితే, కొనుగోలు దిశగా ప్రోత్సహించేందుకు కావాలని సానుకూల రివ్యూలు రాయిస్తుంటే..? వినియోగదారులను మోసపుచ్చడమే అవుతుంది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఈ తరహా అనైతిక వ్యవహారాలకే పాల్పడుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం వీటికి చెట్…

Read More

8,000 ఉద్యోగాలు హుష్ కాకి!

మంచి ఆఫర్లతో ఉద్యోగులను ఆకర్షించడంలో స్టార్టప్ లు పోటీ పడుతుంటాయి. గత రెండేళ్ల కాలం స్టార్టప్ లకు స్వర్గధామం అని చెప్పుకోవాలి. వేలాది స్టార్టప్ లు ప్రాణం పోసుకున్నాయి. అయితే, వీటిల్లో నిలిచి గెలిచేవి ఎన్నన్నది కాలమే చెప్పాలి. ఇప్పటి వరకు ఉద్యోగులను నియమించుకునే విషయంలో పోటీ పడిన స్టార్టప్ లు.. ఇప్పుడు వారిని తొలగించడంలో పోటీ పడుతున్నాయి. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, క్యాష్ బర్నింగ్ (వ్యాపార విస్తరణ కోసం ఖర్చు పెట్టడం)కు బదులు…

Read More

M13 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన శాంసంగ్..

శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో భాగంగా… M13 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ కమెరాతో.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని ధర ఇంకా… కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే బడ్జెట్ లోనే ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెమేరా క్వాలిటీ.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్…

Read More

భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టే ప్రసక్తే లేదు

-టెస్లా అధిపతి మస్క్ సంచలన వ్యాఖ్యలు భారత్ లో టెస్లా తయారీ ప్లాంట్ పెట్టడంపై ఆ సంస్థ అధిపతి, సీఈవో ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట కార్లను దిగుమతి చేసి అమ్మడం, సర్వీసుకు అనుమతించే వరకు ప్లాంట్ ను పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దక్షిణ భారత దేశంలో టెస్లా ప్లాంట్ పెడుతోందంటూ కేంద్రం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. ట్విట్టర్ లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. ‘‘ముందుగా…

Read More

Kia EV6 now displayed at Automotive Kia

-Interested customers can now pre book the Kia EV6 at a token amount of INR 3 lakh -EV6 offers a combination of high-speed charging ,sporty performance and a range of 528 Kms -Top notch safety features including enhanced suite of Advanced Driver Assistance Systems (ADAS) Hyderabad, May 26th, 2022: Automotive Kia, Hi-tech City today unveiled…

Read More

భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని ఆర్బీఐ యోచిస్తోంది. భారత్ లో డిజిటల్…

Read More

గ్లాస్-లైన్ పరికరాల తయారీ కోసం విస్తరణ ప్రణాళికలను ప్రకటించిన GMM Pfaudler

– హైదరాబాద్ తయారీ కేంద్రంపై 37 లక్షల డాలర్ల పెట్టుబడి పెడుతున్న GMM Pfaudler (జిఎంఎం ఫాడులర్ ) మరోఅంతర్జాతీయ కంపెనీ హైదరాబాద్ లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరిస్తోంది. ఫార్మా కంపెనీల కు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ లను తయారు చేసే GMM Pfaudler (జిఎంఎం ఫాడులర్ ) హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది. GMM Pfaudler-ఇంటర్నేషనల్ బిజినెస్ CEO- థామస్ కెహ్ల్ ,…

Read More

క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న EMPE డయాగ్నోస్టిక్స్

-హైదరాబాద్ లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న స్వీడన్ కు చెందిన EMPE డయాగ్నోస్టిక్స్ క్షయవ్యాధి (TB) డయాగ్నస్టిక్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు EMPE డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. 25 కోట్ల పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్ లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. 5 దేశాల్లో క్లినికల్ పరీక్షలు నిర్వహించి తరువాత హైదరాబాద్ ను ఎంచుకున్నట్టు తెలిపింది….

Read More

తెలంగాణ‌లో 1400 కోట్ల పెట్టుబ‌డిని ప్ర‌క‌టించిన హ్యుండై

-తెలంగాణ‌లో ఏర్పాటు కానున్న మొబిలిటీ క్ల‌స్ట‌ర్‌ -క్ల‌స్ట‌ర్‌లో పెట్టుబ‌డి పెట్ట‌నున్న హ్యుందాయ్‌ -దావోస్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వంతో ఒప్పందం తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల నేపథ్యంలో మంత్రి కే తారకరామారావుతో సమావేశమైన హ్యుండై గ్రూప్ ఈరోజు తెలంగాణలో 1,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మంత్రి కే తారకరామారావుతో దావోస్ లోని తెలంగాణ పెవీలియన్ లో హ్యుండై సిఐఓ యంగ్చో చి (CIO Mr. YoungCho Chi)…

Read More