22 యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్రం నిషేధం
– కేంద్ర సమాచార, ప్రసారశాఖ నిర్ణయం సామాజిక మాధ్యమాలు, వీడియో ప్లాట్ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా 22 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ…