22 యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్రం నిషేధం

– కేంద్ర సమాచార, ప్రసారశాఖ నిర్ణయం సామాజిక మాధ్యమాలు, వీడియో ప్లాట్‌ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా 22 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్‌ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ…

Read More

రికార్డు స్థాయిలో 770 రూట్‌ కిమీల విద్యుదీకరణ పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే

`- ఇది జోన్‌చే ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ పనితీరు – 2021`22 సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌ కూడా సాధించని ఉత్తమ పనితీరు ఇది దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌’కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో 2021`22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచి విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో జోన్‌ 770 రూట్‌ కిమీల రైల్వే విద్యుదీకరణ పనులు…

Read More

పారాసిటమాల్ తో సహా పలు ఔషధాలకు పెరిగిన ధరలు

ప్రజలకు మరో భారం నెత్తిన పడింది. ఇప్పటికే పలు నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్, వంట నూనెలతో సహా సిమెంట్, ఐరన్ ఇలా అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా నిత్యం ప్రజలు వాడే పలు మందుల ధరలు కూడా పెరిగాయి. అన్నింటి కన్నా షాకింగ్ విషయం ఏమిటంటే.. మనం ఏచిన్న నొప్పికైనా, జ్వరానికైనా వెంటనే వేసుకునే ‘పారాసెటమాల్’ ధరలు కూడా పెరగబోతున్నాయి. కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది పారాసెటమాల్, డోలో 650 ట్యాబ్లెట్లనే. అయితే…

Read More

భారత్ లో భారీగా పెరిగిన డీజిల్ ధర

రష్యా, యుక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లోనూ డీజిల్ ధర పెరిగింది.డీజిల్ ధర లీటర్ కు రూ.25 పెరిగింది. అయితే పెట్రోల్ పంపుల దగ్గర కొనే సామాన్య పౌరులకు ఈ రేట్లు వర్తించవు. కేవలం టోకు విక్రయదారులకు (bulk users)కు విక్రయించే డీజిల్ పై మాత్రమే ధర పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా బల్క్‌ యూజర్లకు…

Read More

పెరుగుతున్న చెక్ బౌన్స్ కేసులు

– ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న వైట్ కాలర్ నేరాలు (టి.వి.గోవింద రావు) భారతదేశంలో చెక్ బౌన్స్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చెక్ బౌన్ కేసులు ఇప్పటి వరకు 35 లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. చెక్ బౌన్స్ కేసుల సంఖ్యను తగ్గేలా చర్యలు తీసుకోండంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ కేసులను త్వరగా పరిష్కరించడానికి అదనపు కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించింది….

Read More

కరీంనగర్ టు రాజమండ్రి వయా లండన్!!

“టీ-3″తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!! కప్పుకు రూపాయి మాత్రమే మార్జిన్ రుచి-నాణ్యత-సంతృప్తిలకు ప్రధమ ప్రాధాన్యం!! “టీ” ప్రియుల మనసులు హోల్ సేల్ గా దోచుకుంటున్న కరీంనగర్ కుర్రాడు “కిరణ్ బైరెడ్డి” అతను పుట్టింది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలోనే అయినా…. అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత శ్రేణికి చెందినవి. డిగ్రీ వరకు కరీంనగర్ లో చదివి…. విజయవాడలో “ఐ.సి.డబ్యూ.ఎ.ఐ” చేసి… లండన్ లో “ఎమ్.బి.ఎ” పట్టా పుచ్చుకుని… అక్కడ నాలుగన్నరేళ్లు కొన్ని కొలువులు చేసినా అతనికి…

Read More

ఎయిర్ ఇండియా కొత్త చైర్మన్‌గా చంద్రశేఖరన్

టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ఎయిర్ ఇండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు.. చంద్రశేఖరన్‌ను అపాయింట్మెంట్ను కన్ఫామ్ చేస్తూ బోర్డు ప్రకటన విడుదల చేసింది. సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండోసారి ఐదు సంవత్సరాల పదవీకాలానికి తిరిగి నియమితులైన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు జరిగిన బోర్డు సమావేశం అనంతరం ఆయన ఎయిరిండియా ఛైర్మన్‌గా నియమితులయ్యారు. చంద్రశేఖరన్ ప్రస్తుతం టాటా సన్స్…

Read More

పేటీఎంకు ఆర్బీఐ షాక్‌

– పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై నిషేధం పేటీఎంకు ఆర్బీఐ షాక్‌ ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై నిషేదం విధించింది. పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించి కొత్తగా కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. పేటీఎం ఐటీ సిస్టమ్‌పై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపేందుకు సంస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం ఆర్బీఐ మంజూరు చేసే అనుమతికి లోబడి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు 2015లో ఏర్పాటైంది. పేమెంట్స్ బ్యాంక్ నడిపేందుకు…

Read More

ఫీచర్ ఫోన్లు ద్వారా బాంక్ లావాదేవీలు

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే గానీ డిజిటల్ పేమెంట్స్ అంటే భీమ్, గూగుల్ పే, ఫోన్ పే వంటి ఆప్స్ ద్వారా లావాదేవీలు జరుపుకోడానికి అవకాశం లేదు.కానీ దేశంలో ఇంకా ఫీచర్ ఫోన్స్ అంటే సాధారణ ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య సుమారు 40 కోట్లు ఉంది. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనూ, తక్కువ ఆదాయం గల పట్టణ వాసులు ఉపయోగిస్తున్నారు. అందువల్లే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ పేమెంట్స్ ఇంకా ఎక్కువగా జరగటం లేదు.దీనిని…

Read More

మాకొద్దీ వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలు

– ఉద్యోగాలు వదిలేస్తున్న మహిళలు – వర్క్ ఫ్రమ్ హోం కన్నా ఆఫీసు వర్క్ ఎంతో మేలు ఇప్పటికీ చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మెల్లగా ఐటీ ఉద్యోగులు సైతం ఆఫీసుల బాట పడుతున్నారు. కరోనా పుణ్యామని మానవ జీవన విధానమే మారిపోయింది.. కరోనాకు ముందు.. కరోనా తర్వాత అనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగులు ఈ వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని…

Read More