కర్ణాటకలో 142 కరోనా కేసులు

-కర్ణాటకలో 10 కేసులు .. ఒకరు మృతి -దేశంలో ఇప్పటి వరకు 5,33,318 మంది మృతి -మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749 -ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. నిన్న కేరళలో ఐదుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు…

Read More

ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం

-దర్యాప్తు సంస్థలకు ప్రతిపక్షాలు సమయం ఇవ్వాలి -పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఆందోళనలు సరికాదు. -మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ డిసెంబరు 13న పార్లమెంటులో నిందితులు కలర్ స్ప్రే అటాక్ చేశారు. రెండు దశాబ్ధాల క్రితం అదే రోజున పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అటాక్ చేశారు. ఈ రెండు ఘటనల్లో కుట్రకోణం దాగి ఉంది. ఇందులో పాత్రదారులు, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలని స్పీకర్ గారు దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో కొంతమంది కేంద్ర…

Read More

బీసి మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి

జమ్మూ, కాశ్మీర్ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి న్యూఢిల్లీ, డిసెంబర్ 18: జమ్మూ, కాశ్మీర్‌, పుదుచ్చేరి శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించే బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ, డబుల్‌ మైనారిటీలైన ఎస్సీ, ఎస్టీ మహిళలతోపాటు వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు సైతం ఆయా అసెంబ్లీలలో రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్సార్సిపి సభ్యులు విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ మహిళలకు రిజర్వేషన్‌ను విస్మరించడం తగదని ఆయన అన్నారు. అలాగే నామినేటెడ్‌ పదవుల్లోను బీసీ…

Read More

రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయి

– డబ్ల్యూ.హెచ్‌.ఓ నివేదిక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్‌ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో చావులు తగ్గిపోతుండగా, భారత్‌ లో 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు…

Read More

కేరళలో 19 కరోనా కేసులు

– రెండు మరణాలు కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళ రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తోంది. కేరళలో ఒక్కసారిగా 19 కరోనా కేసులు పెరిగాయి. అంతేగాక, కోవిడ్ 19 కారణంగా రెండు మరణాలు కూడా సంభవించాయి. కొత్త వేరియంట్ జేఎన్-1 కేసును ఇవాళ కేరళలో నిర్ధారించారు. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జేఎన్-1 నిర్దిష్ట లక్షణాలు ఇంకా పూర్తి స్థాయిలో కనిపించలేదు. రాష్ట్రంలో నవంబర్…

Read More

అయ్యప్ప భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయండి

-కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం చేస్తాం -కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ -ఇటీవల తొక్కిసలాటలో బాలిక మృతిచెందడం అత్యంత బాధాకరం -తెలుగు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదుకోవాలని వినతి 16 డిసెంబర్, 2023, హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు….

Read More

కోర్టు ప్రాంగణంలోనే ఖైదీపై కాల్పులు.. దారుణ హత్య

బిహార్‌ లోని ఓ కోర్టులో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. విచారణ నిమిత్తం తీసుకొచ్చిన ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీని దుండగులు న్యాయస్థానం ప్రాంగణంలోనే కాల్చి చంపారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పట్నాలోని దనాపుర్‌ కోర్టు లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌ శర్మ సోదరుడి హత్య కేసులో చోటే సర్కార్‌ అనే వ్యక్తి అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఉన్నాడు. ఈ…

Read More

శరవేగంగా ఎలక్ట్రానిక్స్ రంగం విస్తరణ

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు దేశంలో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తున్నదని కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఎలక్ట్రానిక్స్‌, టెలికాం నెట్‌వర్కింగ్‌ ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాల (పిఎల్‌ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. టెలికాం నెట్‌వర్కింగ్‌ ఉత్పాదనల రంగం కోసం 2021…

Read More

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు

శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మ‌ధ్య‌ రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప భక్తుల సౌక ర్యార్ధం వందే భారత్ రైలును నడపాలని నిర్ణ యించింది.వారంలో రెండు రోజులు పాటు చెన్నై- కొట్టాయం మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలును నడు పుతున్నట్టు ప్రకటించింది. వందేభారత్ రైలు (06151 నెంబరు) డిసెంబరు 15, 17,22, 24 తేదీల్లో చెన్నై నుంచి, డిసెంబరు 16,18, 23,25 కొట్టాయం నుంచి బయలుదేరుతుంది. డిసెంబర్‌…

Read More

శబరిమలలో భక్తుల రద్దీ – కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం తీసుకుంటోంది. అయిదు రోజులుగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రద్దీని అంచనా వేయడంలో, ఏర్పాట్ల విషయంలోనూ తప్పుగా నిర్వహించడంపై ప్రతిపక్షాలు కేరళ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. తాజాగా తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సమయంలోనే దేవస్థానంతో సంప్రదింపులు చేసిన ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. శబరిమలలొ అయ్యప్ప భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల సంఖ్య పెరగటం…ఆందోళనలకు దిగుతుండటంతో ప్రతిపక్షాలు కేరళ్ ప్రభుత్వం పైన విమర్శలు…

Read More