కర్ణాటకలో 142 కరోనా కేసులు
-కర్ణాటకలో 10 కేసులు .. ఒకరు మృతి -దేశంలో ఇప్పటి వరకు 5,33,318 మంది మృతి -మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,749 -ఒక్క కేరళలోనే తాజాగా 115 కేసులు నమోదు న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 142 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,970కి చేరింది. కర్ణాటకలో ఒకరు మృతి చెందారు. నిన్న కేరళలో ఐదుగురు, యూపీలో ఒకరు ప్రాణాలు…