మాచర్ల ఎస్సై బత్తుల గోపాల్ పై ఎస్పికి ఫిర్యాదు

ఎస్పి మల్లిక గార్గ్ కి ఫిర్యాదు చేసిన ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామానికి చెందిన ముత్యాలపాటి కోట వెంకట సుబ్బయ్య కుటుంబం. గత ఏడాది జూన్ లో రావిపాడు గ్రామానికి చెందిన కోట వెంకట సుబ్బయ్యది 3.75 ఎకరాల పొలం తన భార్య వరలక్ష్మి పేరుతో 37లక్షలకి ఎస్సై గోపాల్ కొన్నారు. కొనుగోలులో భాగంగా ఎస్సై గోపాల్ 24 లక్షలు చెల్లించారు. మిగిలిన 13 లక్షలు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి…

Read More

బల్లికురువలో దర్జాగా వెలిగిపోతున్న అవినాష్ క్వారీ బిజినెస్

– చీమకుర్తిలోనూ ఆగని మైనింగ్ మెరుపులు – ప్రకాశంలో వెలిగిపోతున్న వైసీపీ నేతల వ్యాపారాలు – సర్కారు మారినా బేఫికర్‌గా బిజినెస్ – వైసీపీ జమానాలో టీడీపీ నేతల వ్యాపారాలకు వేధింపులు – క్వారీ, మైనింగ్‌లను బలవంతంగా స్వాధీనం చేసుకున్న దాదాగిరి – నాటి మంత్రికి వ్యాపారాల్లో వాటాలు – ఇవ్వని వారి వ్యాపారాలకు అడ్డంకులు, విజిలెన్స్ వేధింపులు – గొట్టిపాటి రవి వ్యాపారాలకూ కోట్ల నష్టం – ఇప్పుడు టీడీపీ వచ్చినా వైసీపీ వ్యాపారాలకు బేఫికర్…

Read More

రేపు టీమిండియా షెడ్యూల్ ఇదే‌!

భారత క్రికెట్ జట్టు గురువారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలో ల్యాండ్‌ అవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ నివాసానికి జట్టు బయల్దేరుతుంది. మోదీతో సమావేశం తర్వాత ఆటగాళ్లు ముంబైకి చార్టర్డ్ విమానంలో వెళ్తారు. విమానాశ్రయం నుంచి వాంఖడే స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ 1 కి.మీ మేర ఓపెన్‌ టాప్‌ బస్సుపై పరేడ్‌ ఉంటుంది. అనంతరం వాంఖడే స్టేడియంలో నిర్వహించే సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం జట్టు సభ్యులంతా స్టేడియాన్ని వీడతారు.

Read More

మెగా డీఎస్సీ,టెట్ గడువు పెంపు!

అమరావతి : టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షల గడువు పెంచనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే నూతనంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన…

Read More

3నెలల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలి

• వచ్చే మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న8.02 లక్షల గృహాలను పూర్తి చేస్తాం • నిర్మాణ దశలో ఉన్న 6.08 లక్షల ఇళ్ళ స్టేజ్ కన్వర్షన్ కు నిర్ణయం • లే అవుట్ల అభివృద్ధికి ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు • ప్రతినెలా గృహ నిర్మాణ పధకాలపై అధికారులతో సమీక్ష – రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార శాఖా మంత్రి కె.పార్ధ సారధి అమరావతి,3 జూలై:రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద వచ్చే మూడు మాసాల్లో లక్షా 28వేల…

Read More

గవర్నర్ ను కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్ భవన్ లో ఆమె గవర్నర్ కు కొండపల్లి బొమ్మ జ్ఞాపికను అందించగా ఆయన ఆత్మీయంగా పలకరించారు. చైర్ పర్సన్ గా నియామకమైన తర్వాత గజ్జల లక్ష్మి తొలిసారిగా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మహిళా కమిషన్ కార్యక్రమాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు. మహిళా సాధికారతతో సహా పలు…

Read More

ఏపీ గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌.. ఈనెల 28న జరగాల్సిన మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేస్తూ తాజాగా ఏపీపీఎస్సీ కమిషన్‌ కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త తేదీలు ప్రకటించనున్నట్లు ఏపీపీఎస్సీ కమిషన్‌ వెల్లడించింది.

Read More

గంజాయి నియంత్రణకు మంత్రుల సబ్ కమిటీ

సభ్యులుగా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ అమరావతి, జులై 3: రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ కు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన ఈ సబ్ కమిటీలో రాష్ట్ర మానవ వరుల అభివృద్ది, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ…

Read More

బాబుకు తెలంగాణ తమ్ముళ్ల స్వాగత ఏర్పాట్లు

బేగంపేట ఎయిర్‌వద్ద ఘనస్వాగతం కోసం సమీక్ష హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు , ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా 5న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు కి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలకాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని జాతీయపార్టీ దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంపై చర్చించడానికి బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం…

Read More

ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి

• సమస్యకు శాస్త్రీయ పరిష్కారం వెతకండి • ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • మారిటైం బోర్డు, కేంద్ర ఖగోళశాస్త్ర మంత్రిత్వశాఖ అధికారులతో కలసి తీర ప్రాంతంలో పర్యటన ఉప్పాడ: పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవెర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంతో సముద్రపు…

Read More