టిడ్కో ఇళ్లల్లో మంత్రి నిమ్మల శ్రమదానం

పాలకొల్లు: టిడ్కోఇళ్ళను ఆరువేల కోట్లకు జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి నిధులు మళ్ళించి లబ్దిదారులను రుణ గ్రస్తులనుచేశారని జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలా పెరిగిన పిచ్చి వృక్షాలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పార, గునపం పట్టి…

Read More

ఉత్తమ ఎంపీగా రఘురామకృష్ణంరాజు

-వందశాతం హాజరు -ప్రశ్నలలో ఆయనే ముందు -‘పాలిటిక్స్ ఫర్ ఇంపాక్స్’ ఏజెన్సీ తన నివేదికలో వెల్లడి -టీడీపీ-జనసేన పోరాటానికి ముందే కూసిన తొలికోడి రఘురామరాజు -జగన్ సర్కారుపై ఫిర్యాదుల్లో రికార్డు ఆయనదే ( అన్వేష్) అప్పటికి ఇంకా టీడీపీ-జనసేన కోడి కూయలేదు. కూయడమే కాదు.. అసలు గంప నుంచి ఇంకా బయటకు రాలేని సమయం. అప్పటికి జనసేనది పార్ట్‌టైం పోరాటం. గొంతెత్త్తితే జగన్ సర్కారు ఎక్కడ నిర్దాక్షిణ్యంగా నొక్కిపడేస్తుందోనన్న భయం. ఆస్తులు ఎక్కడ కబ్జా చేస్తుందోనన్న ఆందోళన….

Read More

తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం

-తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది -హైదరాబాద్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయి -తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలి -గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలి -ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం -మరొక జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా -టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రిగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్…

Read More

హైదరాబాద్ తరహాలో విజయవాడను అభివృద్ధి

– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: హైదరాబాద్ తరహాలో విజయవాడ నగరాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ కరెన్సీ నగర్ స్థల యజమానుల సంక్షేమ సంఘం కార్యాలయంలో లక్ష్మీ పౌండేషన్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ శిబిరాన్ని ప్రారంభించి పరిశీలించారు. అక్కడి స్థల యజమానులతో మాట్లాడారు….

Read More

ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల: ప్రజల ఆశలకు అనుగుణంగా చంద్రబాబు పాలన ఉంటుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ఆదివారం కంచికచర్ల మున్నలూరు గ్రామంలో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఎమ్మెల్యే సౌమ్య కు గ్రామ ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది. విజయోత్సవ ర్యాలీ నిర్వహించి పూలజల్లులతో స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దైర్జన్యాలు, అవినీతి అక్రమాలు తప్పా ప్రజలకు ఒరిగింది…

Read More

క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు

– బాధిత కుటుంబాల‌ను అన్ని విధాలా ఆదుకుంటాం – ఘ‌ట‌న‌పై పూర్తిస్థాయి విచార‌ణ‌కు ఆదేశాలిచ్చాం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ తాడేప‌ల్లి: జగ్గయ్యపేట మండలం, బూద‌వాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్ట‌రీలో జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని.. ప్ర‌త్యేక వైద్య బృందాలు ఇందుకోసం కృషిచేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. ఎస్‌.సృజ‌న తెలిపారు. తాడేప‌ల్లి మ‌ణిపాల్ ఆసుప‌త్రి, గొల్ల‌పూడి ఆంధ్రా హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న క్ష‌త‌గాత్రుల‌ను క‌లెక్ట‌ర్ సృజ‌న…

Read More

విభజన సమస్యలపై వేసే కమిటీలకు చట్టబద్ధత ఉందా?

-కమిటీలతో కాలయాపన తప్ప చిత్తశుద్ధి ఏదీ? -ప్రత్యేక హోదా అడిగేందుకు ఇదే సరైన సమయం -9, 10 షెడ్యూళ్లలో ఉన్న ఆస్తుల వివరాల గురించి మాట్లాడుకుని కొలిక్కి తీసుకురండి -రూ.7 వేల కోట్ల విద్యుత్ బకాయిలు రాబట్టేందుకు జగన్ కేంద్రం నుంచి ఆదేశాలు తీసుకొచ్చారు -చంద్రబాబు జీవితంలో ఒక్కటైనా ఇలా సాధించారా? -రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ముఖ్యమంత్రుల భేటీ -మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజం నెల్లూరు: ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం నేపథ్యంలో ముఖ్యమంత్రి…

Read More

గుండెల్లో గుబులు

-ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయి -ఏసీబీ చీఫ్ సి వి ఆనంద్ -ఏసీబీ వరుస దాడుల్లో అధికారుల్లో భయం (రమణ) హైదరాబాద్: గత 6 నెలలుగా ఏసీబీ చేస్తున్న దాడులు, నమోదు చేస్తున్న కేసులు.. అవినీతి ఉద్యోగులందరిలో భయం పుట్టిస్తున్నాయని ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు. అనుమానిత అధికారులు ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రతి విషయాన్నీ అనుమానాస్పదంగా చూస్తున్నారని తెలిపారు.దీంతో వారిని ట్రాప్‌ చేసి పట్టుకునేందుకు తమ సిబ్బంది మరింత కష్టపడాల్సి వస్తుందన్నారు….

Read More

బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే

-ఈడీ కేసులున్న నేతలు బీజేపీలోకి రారు -రామాయణ్ సర్క్యూట్ కింద కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధి -కరీంనగర్- హసన్ పర్తి రైల్వే లేన్ సర్వే పూర్తి -అధ్యక్ష మార్పు అంశం హైకమాండ్ పరిధిలోనిది -కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా -కరీంనగర్ మీడియాతో ఇష్టాగోష్టిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే తప్పనిసరిగా ఆ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని…

Read More

ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు

-వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఫార్మా పరిశ్రమ మద్దతు అవసరం -ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు -హైటెక్స్ లో జరిగిన ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహించే 50 వేల మంది ఫార్మసీ…

Read More