![టిడ్కో ఇళ్లల్లో మంత్రి నిమ్మల శ్రమదానం](https://suryaa.co.in/wp-content/uploads/2024/07/ti-600x400.jpg)
టిడ్కో ఇళ్లల్లో మంత్రి నిమ్మల శ్రమదానం
పాలకొల్లు: టిడ్కోఇళ్ళను ఆరువేల కోట్లకు జగన్ మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి నిధులు మళ్ళించి లబ్దిదారులను రుణ గ్రస్తులనుచేశారని జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో గృహాల సముదాయ కాలనీలో ఆదివారం టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేశారు. కాలనీలో ప్రజలు సంచరించడానికి వీలు లేకుండా అడవిలా పెరిగిన పిచ్చి వృక్షాలను, మట్టి గుట్టలను తొలగించారు. మంత్రి రామానాయుడు స్వయంగా పార, గునపం పట్టి…