తెలంగాణ జర్నలిస్ట్‌ వాకిటికు అమెరికా ఆహ్వానం

– క్లైమెట్‌ క్రైసెస్‌ ఫర్‌ వెదర్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా ఆహ్వానం హైదరాబాద్‌: అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు క్లైమెట్‌ క్రైసెస్‌ ఫర్‌ వెదర్ ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్‌గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక సీనియర్‌ జర్నలిస్ట్‌ వాకిటి వెంకటేశం ముదిరాజ్‌. ఈ ప్రాజెక్టు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమెరికా లోని వాషింగ్టన్ డీసీ, ఓక్లహామ్‌,కొలరాడో, ఫ్లోరిడా ప్రాంతాల్లో పర్యటించి, వాతావరణంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యయన…

Read More

గురుకుల హాస్టల్ లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్

-హాస్టల్‌ కేర్ టేకర్‌తో కలిసి అసాంఘిక కార్య కలాపాలకు పాల్పడుతున్న ప్రిన్సిపాల్ శైలజ -రోడ్డెక్కిన బాలికలు -సోషల్‌మీడియాలో వీడియో వైరల్ అది గురుకుల బాలికల హాస్టల్. కాబట్టి హాస్టల్ ప్రిన్సిపాల్, కేర్‌టేకర్ ఒళ్లంతా కళ్లు చేసుకుని బాలికలను కాపలాకాయాలి. హాస్టల్‌కు ఎక్కడా చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత వారిది. అంటే.. అక్కడి చేనుకు వారిద్దరూ కంచె లాంటివాళ్లన్నమాట. మరి ఆ కంచె.. చేనును మింగేస్తే?..సూర్యాపేట బాలికల హాస్టల్‌లో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. బయటపడిన వీడియో కూడా…

Read More

అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్

జమ్ము కాశ్మీర్: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్టు అధికారులు శనివారం ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపి వేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో యాత్రికుల భద్రత నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. శనివారం భారీ వర్షాలు పడే అవకాశం లేదని, అయితే అక్కడక్కడా జల్లులు కురిసే…

Read More

నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య

హైదరాబాద్ : నిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్,ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట లోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారు. ప్రాచీకర్ నిమ్స్ ఆస్పత్రిలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ లో అడిషినల్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

Read More

సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్

– ప్రధాని, రైల్వే శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి – గతంలో ఈ రైలు అవసరంపై రైల్వే మంత్రికి లేఖ రాసిన కిషన్ రెడ్డి న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలనుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును (17039/17040) ప్రారంభించనుంది. ఇప్పటి వరకూ వారానికి ఒకరైలు 10 కోచ్ లతో సికింద్రాబాద్ నుండి బయలుదేరి గుంతకల్ కు చేరుకొని అక్కడ తిరుపతి…

Read More

జనం ఎదుటే చేపల దోపిడీ

(బహదూర్) మర్రిపాడు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడు పల్లి చెరువులో బహిరంగంగానే చేపల చోరీ వెలుగు చూసింది. ఆదివారం మార్కెట్ లో అమ్ముకునేందుకు … ఓ లారీలో చేరిన వ్యాపారులు చెరువులో చేపల వేటను నిర్వహించారు. పంచాయతీ అనుమతి లేకుండా శనివారం అక్రమంగా చేపల వేట సాగించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు నిద్రావస్థలో జోగుతుండడంతో లక్షలాది రూపాయల పంచాయతీ ప్రజాధనానికి గండి పడుతోంది. ఇలా పట్టిన చేపలను వాహనాలు…

Read More

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు ఈరోజు నియమితుల య్యారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అనంత‌రం ఆయ‌న తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ నేప‌థ్యంలో కెకె ను స‌ల‌హాదారుగా రేవంత్ ప్ర‌భుత్వం నియ‌మించింది.

Read More

బీఆర్ఎస్ కు మరో షాక్…

కాంగ్రెస్ లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ .. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఇటీవలే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాకిచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు. కారు…

Read More

నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా…

నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే, నీట్ యూజీ పరీక్ష, కౌన్సెలింగ్ కు సంబంధించి పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో పలువురు విద్యార్థులు, పేరెంట్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లను ఈ నెల 8న విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడ్డట్లు సమాచారం. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు…

Read More

ప్రతి చిన్నారి బడిలో ఉండాల్సిందే

– పొదలకూరులోని డీఎన్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు: విద్యారంగం కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చుపెడుతోంది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పిల్లలు బాగా చదువుకోవాలి. మూడు ఎకరాల్లో కష్టపడి పండిస్తే ఏడాదికి రూ.90 వేలు మాత్రమే మిగులుతుంది. అంటే నెలకు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. పట్టుదలగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మంచి జీతాలతో జీవితంలో స్థిరపడవచ్చు….

Read More