![తెలంగాణ జర్నలిస్ట్ వాకిటికు అమెరికా ఆహ్వానం](https://suryaa.co.in/wp-content/uploads/2024/07/Vakiti-600x400.jpg)
తెలంగాణ జర్నలిస్ట్ వాకిటికు అమెరికా ఆహ్వానం
– క్లైమెట్ క్రైసెస్ ఫర్ వెదర్ ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్గా ఆహ్వానం హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం ఆహ్వానం మేరకు క్లైమెట్ క్రైసెస్ ఫర్ వెదర్ ఇన్ఫ్లూయెన్సర్స్ ప్రాజెక్టులో పార్టిసిస్పెంట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక సీనియర్ జర్నలిస్ట్ వాకిటి వెంకటేశం ముదిరాజ్. ఈ ప్రాజెక్టు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమెరికా లోని వాషింగ్టన్ డీసీ, ఓక్లహామ్,కొలరాడో, ఫ్లోరిడా ప్రాంతాల్లో పర్యటించి, వాతావరణంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ అధ్యయన…