ప్రతి చిన్నారి బడిలో ఉండాల్సిందే

– పొదలకూరులోని డీఎన్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి కిట్ల పంపిణీ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు: విద్యారంగం కోసం ప్రభుత్వం వేలాది కోట్లు ఖర్చుపెడుతోంది. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పిల్లలు బాగా చదువుకోవాలి. మూడు ఎకరాల్లో కష్టపడి పండిస్తే ఏడాదికి రూ.90 వేలు మాత్రమే మిగులుతుంది. అంటే నెలకు రూ.10 వేలు కూడా రాని పరిస్థితి. పట్టుదలగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే మంచి జీతాలతో జీవితంలో స్థిరపడవచ్చు….

Read More

పొదలకూరు ఆస్పత్రిలో మరిన్ని వసతులు

– డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు – ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరు: ఐదారు మండలాలకు కూడలిగా ఉన్న పొదలకూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటరులో అందిస్తున్న సేవలు అభినందనీయం.ప్రతి నెలా వేలాది మంది ఇక్కడ వైద్యసేవలను సద్వినియోగం చేసుకుంటుండటం శుభపరిణామం. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. డయాలసిస్ సేవల కోసం ఈ ప్రాంత ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి నెల్లూరుకు వెళుతున్న…

Read More

విద్యావ్యవస్థలో మార్పులకు కృషి

– వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల అభినందన సభలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – ప్రభుత్వ రంగ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యత్తుమ మార్కులు సాధించిన విద్యార్థులతో పాటు వారి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలు అందించిన సోమిరెడ్డి వెంకటాచలం: పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు అభినందనలు.రాష్ట్రంలో గురుకుల పాఠశాలల వ్యవస్థకు శ్రీకారం చుట్టిందే మా పెద్దాయన ఎన్టీఆర్.ఇఫ్పుడు గురుకుల పాఠశాలల్లో సీట్లకు…

Read More

జగనా..నువ్వింక మారవప్పా!

‘ఫ్యాను’ రెక్కల రోదన ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘ఆ అబ్బాయి చాలా మంచోడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు.పైగా బోలెడంత ఆస్తి ఉంది. చేతిలో అధికారం కూడా ఉంది. కాకపోతే ఒక్కటే దుర్గుణం’’ అని ఆగిపోయాడట ఓ పెళ్లిళ్ల పేరయ్య. ‘‘ఇన్ని సుగుణాలున్న అబ్బాయికి ఆ ఒక్క లోపం ఫర్వాలేదు. ఇంతకూ ఏమిటా లోపం’’ అని ఆరా తీశాడట పెళ్లికూతురు తండ్రి. ‘‘అబ్బే ఏం లేదండీ. అతినికి తెలియదు. చెబితే వినడు’’ అన్నాట్ట పెళ్లిళ్ల పేరయ్య. దానితో…

Read More

పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించే చర్యలు

-పూర్వపు ఇన్వెస్టిమెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురండి -ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఐటి, ఎలక్ర్ట్రానిక్స్ కంపెనీలతోపాటు కొత్తగా రావడానికి ఆసక్తిచూపే పరిశ్రమదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో ఐటి అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖల ప్రస్తుత స్థితి, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రంలో…

Read More

దయ్యాన్ని తరిమేశాం.. భయం లేదు!

– ఏపీలో నిర్భయంగా పెట్టుబడులు పెట్టొచ్చు – కులగణన స్థానంలో నైపుణ్య గణన – పీపీపీ మోడల్ స్థానంలో పీ4 విధానం – జగన్ పాలనతో అమరావతి ఆకర్షణ తగ్గింది- దావోస్‌ సదస్సుకు హాజరవుతా -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ: రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీనిపై క్యాబినెట్లో చర్చించి ఆమోదించామని, త్వరలో అన్ని మార్గదర్శకాలను విడుదల చేయబోతున్నామని ఆయన చెప్పారు. తనకు కేంద్రంలో పదవుల పట్ల ఏమాత్రం ఆసక్తి…

Read More

వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు

• త్వరలో పరిశ్రమల ప్రతినిధులతో పర్యావరణ నిబంధనలు అమలుపై సమావేశం • జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్షించాలి • వికసిత భారత్ – 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గిద్దాం • సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలి • పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలి • స్వచ్ఛమైన గాలి, నీరు పొందటం ప్రజల హక్కు • కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్షలో రాష్ట్ర ఉప…

Read More

పవన్ కళ్యాణ్ వారాహి దీక్షోద్వాసన

మంగళగిరి: సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి ఏకాదశ దిన దీక్ష వారాహి అమ్మ వారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో పరిసమాప్తమైంది. ప్రదోష కాలాన వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏక హారతి, ద్వి హారతి, త్రి హారతి, చతుర్ధ, పంచ, నక్షత్ర హారతులు అమ్మవారికి సమర్పించారు. చివరిగా కుంభ హారతితో వారాహి ఏకాదశ…

Read More

బాబొచ్చారొచ్చారు!

-బేగంపేట ఎయిర్‌పోర్టులో బాబుకు బ్రహ్మరథం – పోటెత్తిన జనం – దారి పొడవునా ఫ్లెక్సీలతో స్వాగతం – డీజే, డాన్సులతో కోలాహలం – కాలనీల నుంచి తరలివచ్చిన జనం – అదుపుచేయలేక పోలీసుల సతమతం (అన్వేష్) ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు, బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. టీడీపీ కార్యకర్తలతోపాటు, వివిధ కాలనీల నుంచి మహిళలు భారీ సంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడం ఆశ్చర్యపరిచింది. జగన్ హయాంలో చంద్రబాబును…

Read More

నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం ఢిల్లీ: సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశా రాష్ట్రం అంగుల్ జిల్లాలోని ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల నైని బ్లాక్ కు ఒడిశా ప్రభుత్వం అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను. అటవీ అనుమతుల నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైంది. 2015లోనే సింగరేణికి ఈ నైని బ్లాక్ కేటాయింపు జరిగినప్పటికీ.. వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యం కాలేదు. కేంద్ర బొగ్గు,…

Read More