చెప్పడం మా ధర్మం.. వినకపోతే మీ ఖర్మం!
– సీఎంకు బాలకోటయ్య చివరి బహిరంగ లేఖ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు చివరి బహిరంగ లేఖ అయ్యా! తమరు ఎన్నో ఆశలతో, కోరికలతో పాదయాత్రలతో, ఓదార్పు యాత్రలతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు లెక్కకు మించిన హామీలు, వరాలు ఇచ్చారు.మొత్తం 1875 రోజుల మీ పరిపాలనా కాలం కూడా హారతి కర్పూరం గా కరిగి ఆఖరికి ఇంకనూ 30 రోజులు మాత్రమే…