చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధుల భేటీ

టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీయూడబ్ల్యూజే (ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) ప్రతినిధులు కలిశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై చంద్రబాబుకు వినతిపత్రం అందించి… అందులోని అంశాలను మేనిఫెస్టోలో అంశాలను పొందుపర్చాలని కోరారు. జర్నలిస్టుల సంఘం ప్రతినిధుల సమస్యలను విన్న చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను మళ్లీ ప్రవేశపెడతామని జర్నలిస్టులకు హామీ ఇచ్చింది. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉచిత వాతావరణం కల్పిస్తామని స్పష్టం…

Read More

సైకో జగన్ పాలనను కళ్లకు కట్టినట్లు రాసిన శారద

– ‘‘నవ్యాంధ్ర రాష్ట్రం బాబు రావాలి బాగు చేయాలి రాష్ట్ర భవిష్యత్ మారాలి’’ పుస్తక ఆవిష్కరణలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి : ప్రముఖ రచయిత్రి మండల శారద రచించిన ‘‘ నవ్యాంధ్ర రాష్ట్రం బాబు రావాలి బాగు చేయాలి రాష్ట్ర భవిష్యత్ మారాలి’’ పుస్తకాన్ని మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్‌బాబు సత్తెనపల్లి లో ఆవిష్కరించారు. ప్రజలకు కనువిప్పు కలిగించేందుకు రచయిత శారద చేసిన ప్రయత్నాన్ని కన్నా అభినందించారు….

Read More

‘జెండా’ పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు

-టీడీపీ – జనసేన ఉమ్మడి సభ పేరు ‘జెండా’ -సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్ ఈ నెల 28వ తేదీన టీడీపీ – జనసేన పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు ‘జెండా’గా నామకరణం చేశారు. సభకు సంబంధించిన పోస్టర్ ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి…

Read More

చేసిందేమీ లేక చంద్రబాబుపై జగన్ అవాకులు, చవాకులు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు ఏం చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. కుప్పం ప్రజలు చంద్రబాబును 35 ఏళ్లు ఓట్లువేసి గెలిపించారంటే ఎంత అభివృద్ధి చేశారన్నది అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తికి, ఆయన వయసుకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా సీఎం జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటనలో మాట్లాటడం సబబుకాదు. టీడీపీ హయాంలోనే కుప్పం ప్రాంతానికి నీళ్లు వచ్చే విధంగా…

Read More

ద్వారంపూడి మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పాలి

-ఏపీ ఫిషర్మె న్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ కాకినాడ : ఈనెల ఫిబ్రవరి 17వ తారీఖున పాత్రికేయుల సమావేశంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుతూ “కొండబాబు కోటి రూపాయలు పెట్టి గుడి కడితే పది కోట్లు వసూలు చేసుకునే జాతి నీది” అని మత్యకార జాతిని అవమానపరిచి, అవహేళనగా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈరోజు కొంకనాడ కాస్మోపోలిటన్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం జేఏసీ…

Read More

8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు

– టీడీపీ నుంచి నలుగురు – వైపీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు – సంచలన నిర్ణయం తీసుకున్న స్పీకర్ తమ్మినేని – అందరికీ సమన్యాయం – జగన్ సూచన మేరకే ఆ నలుగురిపై వేటు? అమరావతి: అనుకున్నదే అయింది. పార్టీలు ఫిరాయించిన వైసీపీ-టీడీపీ ఎమ్మెల్యేలపై ఎట్టకేలకూ అనర్హత వేటు పడింది. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేలతోపాటు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై…

Read More

జగన్ రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధం

-ఓడిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైతే… ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధమే… -సాక్షి దినపత్రికలో మళ్లీ అదే గోల… -కలయిక అవసరం… నెగ్గడం చారిత్రాత్మక అవసరం… -ప్రజాస్వామ్య వాదులంతా ప్రతిపక్షాల సభను సక్సెస్ చేయాలి… -మనుషుల జీవితాలతో ఆడుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా మన్నించగలం? -ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్… -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఓడిపోవడానికి వైకాపా అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధమైతే, ఓడించడానికి ప్రజలు…

Read More

కుప్పం బ్రాంచ్ కాలువ వాస్తవాలు తెలుసా జగన్‌ రెడ్డీ?

– చంద్రబాబు హయాంలో జరిగిన పని – 87% జగన్ రెడ్డి హయాంలో జరిగిన పని – 13% – 2019 నాటికి చంద్రబాబు చేసిన పని – 87% – 13% పనులు చేయటానికి, జగన్ కి పట్టిన సమయం – 57 నెలలు – టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశలో భాగమైన కేబీసీ కాలువపై ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి చేయించారు. గత…

Read More

తెలుగు పద్యానికి కీర్తిపతాకం నాగఫణిశర్మ

– ఘనంగా ప్రారంభమైన మహా శతావధానం విజయవాడ, ఫిబ్రవరి 26: తెలుగు భాషలోని సౌందర్యాన్ని పూర్తిగా తన పద్యాల్లో నింపి ప్రపంచమంతా తెలుగు పద్యవైభవాన్ని చాటిన ఏకైక అవధాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ అని పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర దేవదాయ, ధర్మవాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిర్వహిస్తున్న ‘శ్రీ దుర్గా సౌందర్య లహరీ మహాశతావధానం’ సోమవారం స్థానిక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర…

Read More

వైఎస్ వారసుడయితే ఆయన పథకాలను ఎందుకు అమలు చేయలేదు?

– వ్యవసాయాన్ని జగన్ అన్న ఎందుకు దండగ చేశారు – 5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ ను జగన్ అన్న పూర్తి చేయలేదు – జగన్ ఆన్న హయాంలో హంద్రీనీవా ,గాలేరు నగరి కూడా పూర్తి కాలేదు – కనీసం ఈ అనంతపురం జిల్లా కు కావాల్సిన ప్రాజెక్ట్ అనంత కూడా పట్టించు కోలేదు అనంతపురం పట్టణంలో ఏపీసీసీ భారీ బహిరంగ సభ – ఈ ఎన్నికల్లో మొదటి గ్యారెంటీ ప్రకటన – ఇందిరమ్మ అభయం పేరుతో…

Read More