డాక్టర్ గొంది కృష్ణకుమారి ఇకలేరు

నరసరావుపేట పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్త్రీల ప్రసూతి వైద్యులు రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్ అధినేత శ్రీమతి గొంది కృష్ణకుమారి మంగళవారం తుది శ్వాస విడిచారు.1980,1990 దశకాల్లో స్త్రీల వైద్య నిపుణులుగా నరసరావుపేట, పల్నాడు , ప్రకాశం జిల్లాల్లో ప్రాచుర్యం పొందారు. డాక్టర్ గొంది కృష్ణకుమారి మృతిపై నర్సరావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నేస్తం ట్రస్టు కార్యవర్గం డాక్టర్ కృష్ణకుమారి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె తనయుడు, నేస్తం ట్రస్టు సభ్యుడు డాక్టర్…

Read More

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు

– కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Read More

ఆంధ్ర క్రికెట్ అసోసియేష నా?లేకా అధ్వానపు క్రికెట్ అసోసియేష నా?

– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా? అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను, అధికార మదాన్ని చూపుతున్నారు.రాష్ట్ర ప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు, ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్తంట్స్ చేయించిన వైసీపీ నేతలు, అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా? ఆటగాళ్ల భవితను, ఆత్మవిశ్వాసాన్ని ఇలా…

Read More

జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు

పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సోమవారం జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్   పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని సూచించారు. ఈ చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరం అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాల్లో  సుబ్బారాయుడు అనుభవం జనసేన…

Read More

అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా…వైసీపీ వీధి నేత పంతమే మిన్న!

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నా…క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్తగా తెలిసింది. జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్ హనుమ విహారి చేసిన మహాపరాధం. భారత్ తరపున 16టెస్ట్ మ్యాచ్ లు ఆడి, ఆంధ్రా రంజీ జట్టుకు ఏడేళ్లు ఏకధాటి కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం వైసిపి…

Read More

కుప్పానికి చంద్రబాబు ఏం చేశారో…పులివెందులకు నువ్వేం చేశావో రెఫరెండానికి సిద్ధమా జగన్?

-సీఎంగా ఉండి నియోజకవర్గంలో నాలుగు రోడ్లు కూడా పూర్తి చేయలేదు -ఏపీలో రైతుల ఆత్మహత్యల్లో పులివెందులది మొదటి స్థానం -కుప్పంను చంద్రబాబు పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే….జగన్ వల్ల పులివెందులలో ఉన్న పరిశ్రమలూ పారిపోయే పరిస్థితి – టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి పులివెందుల : కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏం చేశారో…పులివెందుల నియోజకవర్గానికి నువ్వు ఒరగబెట్టిందేమిటో తేల్చేందుకు రెఫరెండానికి సిద్ధమా అని సీఎం జగన్ కు టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి సవాల్ విసిరారు….

Read More

మద్యపాన నిషేధం పై మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి..

మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ : మద్యం రేట్లను 3 రెట్లు పెంచాడు ఈ జగన్ రెడ్డి. 57 నెలల నెలల పాలన లో సుమారు 2 లక్షలు కోట్ల నాసిరకం మద్యం అమ్మి, వాటిద్యారా సమకూరిన లక్షకోట్లు ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్ళాడు. నాసిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డ యువత నిర్వీర్యం అయిపోతున్నారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యం వల్ల అత్యాచారాలు, నేరాలు భారీగా పెరిగాయి. రాబోయే 15 ఏళ్ళ…

Read More

సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరం

-వైసీపీ రౌడీల బరితెగింపునకు ఈ దాడి నిదర్శనం -చర్యకు ప్రతి చర్య ఉంటుందని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి – తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌పై వైసీపీ గూండాల దాడి వైసీపీ నేతల సైకో చేష్టలకు నిదర్శనం. సోమిరెడ్డిపై వైసీపీ నేత వెంకటయ్య, అతని అనుచరులు దాడి చేయడం దుర్మార్గం. టీడీపీ సమావేశం వద్ద వైసీపీ నేతలు కర్రలు, రాడ్లతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నట్లు? సోమిరెడ్డిపై హత్యాయత్నాన్ని…

Read More

జగన్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళతారు

– దాడులు ఆపకపోతే జరిగేది అదే – మీ సర్కారుకు నూకలు చెల్లాయి – ప్రశ్నిస్తే మాపై దాడులు చేస్తారా? – ప్రతిపక్షాలపై దాడులు చేసి గెలవాలనుకుంటున్నారా? – నర్సరావుపేట ఆసుపత్రిలో బీజేపీ నేతను పరామర్శించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ నరసరావుపేట:‘‘ వైసీపీ పాలనకు నూకలు చెల్లిపోయాయి. ఆ నిజం గ్రహించే వాళ్లు విపక్షాలపై దాడులు చేసి అధికారం కాపాడుకోవాలనుకుంటున్నారు. మేం హెచ్చరిస్తున్నాం. జగన్ గారూ.. గ్రామాల్లో మాపై మీ పార్టీ నేతల దాడులు…

Read More

రైతు ఉద్యమం ఫలిస్తుందా?

ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసన ప్రదర్శనల గురించి ఏ పత్రికలోనూ కథనాలు ఇప్పటి వరకూ రాలేదు. మొదటగా 21 తేదీన ఒక యువ రైతు పోలీస్ కాల్పుల్లో మరణించాడని పత్రికలు రాశాయి. లక్షలాది రైతులు ఢిల్లీకి ట్రాక్టర్లు, ట్రక్కులతో తరలి వస్తుంటే , కేంద్ర ప్రభుత్వం రోడ్లను మూసివేయడమే కాక కాంక్రీటు అడ్డు గోడలు కూడా నిర్మించింది. మిగిలిన రోడ్లకు ఇనప మేకులు దించి రైతుల రాకను నిరోధిస్తోంది. పంజాబ్, హర్యానా రైతులే కాక యు.పి, రాజస్థాన్,…

Read More