భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే..

భగవద్గీతలోని ఈ ఐదు శ్లోకాలు ఎప్పుడు గుర్తు చేసుకుంటే చాలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏం చేయాలి? భగవద్గీతను మూడు ముక్కల్లో చెప్పాలంటే- ఇంతే…! ఒక సినిమా పాట మూడు నెలలకు పాతదైపోతుంది. ఒక కథ ఆర్నెల్లకు . కానీ వేల ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా నిత్య చైతన్య ప్రవాహమై, దారిమరిచిన బాటసారికి కరదీపికై, సమస్త భూమండలాన్ని దివ్యశక్తితో ముందుకు నడిపిస్తున్న ఏకైక…

Read More

దేవుడి దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధన చేయడమనేదే గొప్ప సాంప్రదాయం. హిందువులు నిత్యం ఇంటిలో దీపారాధన చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు. మరి ఆ దీపాన్ని వెలిగించడానికి ఏ నూనెను వినియోగిస్తున్నారు.?దీపాన్ని వెలిగించే నూనెలో కూడా తేడా ఉంటుందా? అంటే ఉంటుంది. మన శాస్త్రాలు అలా చెబుతున్నాయి. అనేక రకాల సంకర నూనెలు వచ్చిన ఈ రోజుల్లో నూనె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నూనె నూనెకు తేడా ఉంటుంది. వెలుగులోనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈ…

Read More

అమృత బిందువులు

నేడు మానవుని అశాంతికి కారణం మితి మీరిన కోరికలు, ఆశలే. మానవుని కోరికలకు అంతులేదు. ఒక కోరిక తీరగానే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. కనుక కోరికలలో కెల్లా ఉత్తమమైన కోరికను అంటే కోరికలు లేని స్థితిని కోరుకోవాలి. అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది. భగవంతుడే కావాలి అని మనము కోరుకుంటే మరి దేనినీ కోరుకోవలసిన అవసరము లేదు. దైవాన్ని కోరుకున్నప్పుడు ఇంక కోరేందుకు ఏమీ ఉండదు. ఆ పరమాత్మ మనతో ఉంటే ప్రపంచమంతా మనతో ఉంటుంది. లేకపోతే…

Read More

ఏ పురాణంలో ఏముంది?

మనకున్న 18 పురాణాలు చెప్పే నీతి పాటిస్తే మనిషి జీవితం సుఖమయమవుతుంది. మానవుడు ధన్యజీవి అవుతాడు. ఇహ జీవితం ఏమిటని తెలుసుకునేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అక్కడా అన్వేషించాల్సిన పనిలేదు. మరి ఆ పురాణాలేమిటో తెలుసుకుందాం. 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం 9. విష్ణుపురాణం 10….

Read More

జప /ధ్యానాలు ఎందుకు గొప్పవి?

మానవునకు రోగం కలిగించేది- పాపం! మానవునకు భోగం కలిగించేది- పుణ్యం! మానవుని భవిష్యత్తు నిర్ణయించేది- కర్మ! మానవునకు లాభం కలిగించేది- సేవ! మానవునకు సంపాదన నిలిపేది- పొదుపు! మానవుని విలువ పెంచేది – దానం! మానవునకు నష్టం కలిగించేది – హింస! మానవునకు అశాంతి కలిగించేది- ఆశ! మానవునకు శాంతి కలిగించేది- తృప్తి! మానవునకు దుఃఖం కలిగించేది- ‘కామం! మానవుని పతనం చేసేది – అహంకారం ! మానవునకు అందరిని దగ్గర చేసేది- ప్రేమ ! మానవునకు…

Read More

శ్రీకూర్మనాథస్వామి దేవాలయం – శ్రీకూర్మం

మహావిష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. ఈ రూపంలో ఉన్న ఏకైక ఆలయం శ్రీకూర్మం. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేదు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కేవలం 13 కిలోమీటర్ల దూరంలో.. శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌కు 27 కిలోమీటర్ల దూరంలో గార మండలంలో ఉందీ ఆలయం. బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగానూ ఈ ఆలయం ప్రసిద్ధి.అంతేకాదు మరెన్నో విశిష్ఠతలు ఈ ఆలయం సొంతం.ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి. స్వామివారు కూడా…

Read More

సమ్మోహన వేణుగోపాల స్వామి దేవాలయం

గుంటూరు జిల్లా జూనంచుండూరు గ్రామంలో వెలసిన సమ్మోహన వేణుగోపాల స్వామి వారి దేవాలయం లో నల్లనిరూపుడైన స్వామి విగ్రహం సుమారు ఆరు అడుగులు పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో సుందర, సుమనోహరంగా దర్శమిస్తోంది. క్రీస్తు పూర్వం అంటే దాదాపు 1500 సం వత్సరాల క్రితం ఈ పురాతన దేవాలయం నిర్మాణమైనట్లు పూర్వీకుల కథనం. దేవాల యంలోని ఈ స్వామిలో ఓ ప్రత్యేకత ఉంది. స్వామి వారి మూలవిరాట్ ప్రణవ స్వరూపం లో (ఓంకారం) ఉండి ఆపై వేణుగోపాలునిగా…

Read More

కర్మ ఫలం తప్పదు

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు. మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది. పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు. ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా…

Read More

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి: ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ: ధర్మో రక్షతి రక్షిత: సత్య మేవ జయతే అహింసా పరమో2ధర్మ: ధనం మూలమిదం జగత్ జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి కృషితో నాస్తి దుర్భిక్షమ్ బ్రాహ్మణానా మనేకత్వం యథా రాజా తథా ప్రజా పుస్తకం వనితా విత్తం పర హస్తం…

Read More

శివార్పణ ఫలితం

తమిళనాడు దగ్గర సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉన్నది. అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలలో ఒక జాలరివాడు మహాశివభక్తుడు.ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒకరోజున ఉత్సవం చేస్తారు. ఈ జాలరి వాడికి ఒక దినచర్య. అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు. ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు. మిగిలినవన్నీ తను తీసుకునే వాడు. ఇప్పుడు మనం దుకాణాలలో చూసినా మొదటి ఇడ్లీ…

Read More