రేషన్‌కార్డులో మార్పు చేర్పులకు అవకాశం

హైదరాబాద్: ప్రజలకు అత్యవసరమైన రేషన్ కార్డులో తప్పులు సరి చేయుటకు, కొత్తగా పిల్లల పేర్లు యాడ్ చేయుటకు, పెళ్లి అయిన యువతులు అత్తవారింటి రేషన్ కార్డులో పేరు యాడ్ చేయుటకు తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది. రేషన్ కార్డులో సవరణలు చేయుటకు కుటుంబ యజమాని బ్యాంకు పాస్ పుస్తకము లేదా ఓటర్ కార్డు మరియు కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు జిరాక్స్ లు తీసుకొని అందుబాటులో ఉన్న మీ-సేవ కేంద్రానికి వెళ్లగలరు.

Read More

అధైర్యపడవద్దు..నేనున్నా!

మాజీ సీఎం , వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ పులివెందుల: పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయిన మాజీ సీఎం వైఎస్‌ జగన్, అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న…

Read More

అప్పుడేటి సేసినవు సత్తిపండూ..?

– లైవ్ ఇవ్వాలని అప్పుడు జగన్ బాబును అడిగినవేటి? – జగన్-కేసీఆర్ భేటీ లైవ్ ‘సాచ్చి’లో ఇచ్చినరేటి సత్తిబాబూ – జగన్ బాబు సమీక్షలు లైవ్ ఇచ్చినరేటి? – అన్నీ ఎడిట్ వీడియోలే కదా సత్తిపండూ.. – మైండుగాని పోయినాదేటి? – మరిప్పుడు ఎట్లస్తిరప్పా? – ‘బొత్స’ను ఆడేసుకుంటున్న నెటిజన్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇజియనగరం సత్తిబాబుకు కూసింత ఎటకారాలెక్కువ. ఆయన ఇజియనగరం తెలివితేటలు, సత్తిపండు ఇంగిలిపీసు మాదిరిగానే అఘోరిస్తుంటాయి. ఏదో మాట్లాడబోయి ఏదేదో మాట్లాడుతుంటారు. అయ్యవారిని…

Read More

లొల్లి పంచాయితీలొద్దు…

– కొట్లాటలొద్దు..కలసి నడుద్దాం – త్రీమెన్ కమిటీతో తొలి అడుగు – వివాదం లేని అంశాలపైనే చర్చ – మళ్లీ కలసి మాట్లాడదాం – ఏపీ సీఎం బాబు-రేవంత్ భేటీ – భేటీ మధ్యలోనే వివాదాస్పద అంశాలపై సోషల్‌మీడియాలో ప్రచారం ( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు-తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య జరిగిన భేటీలో తొలి అడుగు పడింది. విభజన సమస్యలతోపాటు, రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం…

Read More

అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు

– మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు తెలుగు జాతి హర్షించే రోజు. విభజన చట్టంలోని సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చంద్రబాబు లేఖ పంపించారు. ఈరోజు జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అందరి సలహాలు తీసుకుని కూలంకషంగా చర్చించాం. పెద్ద ఎత్తున ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడింది. అందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ సమావేశమై చర్చించాలని ఇద్దరు సీఎంలు చెప్పారు. ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ పై…

Read More

పేద పిల్ల‌ల‌కి హై క్వాలిటీ హెడ్యుకేష‌న్

– త్వ‌ర‌లోనే వీఆర్ స్కూల్‌, కాలేజ్‌ రెసిడెన్షియ‌ల్ ఓపెన్ చేస్తాం – వ‌చ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ నుంచే ప్రారంభించేందుకు కృషి చేస్తాం – మున్సిప‌ల్ శాఖ‌లో అనేక అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ్‌ – లేఅవుట్‌ల‌లోనే అధికం – ఎవ‌రిని వ‌దిలి పెట్టం – ఇప్ప‌టికే త్రిమెన్ క‌మిటీ వేశాం – నివేదిక‌లు రాగానే…లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకుంటాం – రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ – నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాల‌యంలో… అధికారుల‌తో స‌మీక్షించిన మంత్రులు…

Read More

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం

వీరఘట్టం : పార్వతీపురం మన్యం జిల్లాలో వీరఘట్టం మండలంలో తూడిలోని వైయస్సార్ విగ్రహాన్ని దుండగులు 2రోజుల క్రితం పాక్షికంగా ధ్వంసం చేసిన విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. గ్రామంలోని సచివాలయం గేటును విరగొట్టి సమీపంలో ఉన్న పంట పొలాల్లో విసిరేశారని స్థానికులు తెలిపారు.ఈ సంఘటనలపై పంచాయతీ కార్యదర్శి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వీరఘోట్టం ఎస్.ఐ కళాదర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More

సీబీఐకి అడ్డంగా దొరికిన గుంతకల్లు డీఆర్ఎం

రూ.120 కోట్ల పనిలో కమీషన్ పేచీ (బహదూర్) గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో తొలిసారిగా ఓ అత్యున్నత అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. లంచం తీసుకొని అవినీతికి పాల్పడిన డీఆర్ఎంతోపాటు ఉన్నత అధికారులను అరెస్ట్ చేశారు. రైల్వే డివిజన్ చరిత్రలో ఒక డివిజనల్ రైల్వే మేనేజర్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవటంతో రైల్వే ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు. వివరాల్లో వెళితే.. గుంతకల్లు రైల్వే డివిజన్ కార్యాలయంలో సీబీఐ సోదాలు మూడు రోజులుగా మాటు వేశారు. ఎట్టకేలకు కాంట్రాక్టర్ల…

Read More

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా? నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవాలోపానికి పాల్పడ్డారా? అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందు కోసం ‘వాట్సప్‌ చాట్‌బాట్‌’ సేవలను తీసుకొచ్చింది. వాట్సప్‌ నంబర్‌ 88000 01915 లో మొదట హాయ్‌ అని టైప్‌ చేయాలి. అక్కడి సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్‌ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు నమోదవుతుంది. అనంతరం కేసు…

Read More

పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాం

-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు అరవింద్‌ కుమార్‌గౌడ్‌ -టీడీపీతోనే తెలుగువారికి గుర్తింపు – మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, బండి పుల్లయ్య హైదరాబాద్ : జాతీయ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఘనస్వాగతం పలకడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గతంలో చంద్రబాబు గారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కొత్తేమీకాదు. నాల్గవసారి ముఖ్యమంత్రిగా…

Read More