Home » National » Page 115

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కరవు భత్యం(డీఏ)ను 3శాతం పెంచింది. ఈ మేరకు గురువారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ వివరాలను కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఉద్యోగులకిచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ను 3శాతం పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పెంపు జులై 2021 నుంచే అమలవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 28శాతం ఉండగా.. తాజా నిర్ణయంతో 31శాతానికి చేరింది. కేంద్ర నిర్ణయంతో 47.14…

Read More

పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో కేంద్రం

– ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం చుక్కలనంటుతోన్న పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో పడిందా..? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అసలు పెట్రోల్ ధరలు తగ్గేనా? అనే ఆలోచనల్లోకి వెళితే, పెరగడమే కాని తగ్గడం లేదు అన్నట్లుగా ఉంది పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు చూస్తే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో…

Read More

భార‌త సైనికుల‌కు స‌రికొత్త ఆయుధాలు…

ల‌ద్దాఖ్‌లోని గ‌ల్వాన్ ఘ‌ట‌న త‌రువాత భార‌త ప్ర‌భుత్వం సైనికుల కోసం అధునాత‌న‌మైన ఆయుధాల‌ను స‌మ‌కూర్చ‌డం మొద‌లు పెట్టింది. ఇండియా చైనా బోర్డ‌ర్లో ఇరు దేశాల సైనికులు ఆయుధాల‌తో ప‌హ‌రా నిర్వ‌హించ‌కూడ‌దు అనే ఒప్పందం ఉన్న‌ది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాల‌తో గ‌ల్వాన్‌లో భార‌త్ సైనికుల‌పై దాడి చేసింది. అయితే, ఆ దాడిని భార‌త సైనికులు ఒంటిచేత్తో తిప్పికొట్టారు. ఆ దాడిలో భార‌త్ 20 మంది సైనికుల‌ను కోల్పోగా, చైనా…

Read More

భారత్ ను గొప్పగా నిర్మించడమే మా లక్ష్యం: అమిత్‌షా

‘‘అధికారం కోసం వచ్చిన వ్యక్తులము కాదు.భారత్ ను గొప్పగా నిర్మించడమే మాలక్ష్యం. మహాన్ భారత్ ను నిర్మించే లక్ష్యంతో మా పార్టీ స్థాపించబడింది. అధికారం కోసం రాజకీయాల్లో వచ్చిన వ్యక్తులము కాదు‘‘ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అండమాన్ నికోబర్ లో బిజెపి కార్యకర్తలు, మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రసంగించిన అమిత్‌షా మేధావులు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అండమాన్ నికోబార్ బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అయిన పార్టీ జాతీయ…

Read More

ఆకలి భారతం!

– గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101వ స్థానం – దిగజారిన ఇండియా ర్యాంక్‌ – మనకన్నా పాక్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు ఉత్తమ ర్యాంక్‌ దేశంలో ఆకలి ఘోష తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రజలపై విపరీతంగా భారాలు మోపుతూ, లక్షల కోట్లు కార్పొరేట్లకు కట్టబెట్టే మోడీ ప్రభుత్వ హయాంలో ఆకలి సూచీలో మనదేశ స్థానం దిగజారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి సమస్య తీవ్రంగా ఉన్న 31 దేశాల్లో భారత్‌ ఒకటిగా ఉంది. ఆకలి ఘోష విషయంలో పాపువా న్యూ గినియా,…

Read More

ఉగ్రవేటకు ‘కార్గో’ రెడీ..!

– మళ్లీ సిద్ధమైన స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ జమ్ము కశ్మీర్‌లో పండితులతో సహా ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోవడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఐదు నెలల నుంచి సుప్తచేతనావస్థలో ఉన్న స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ (ఎస్‌వోజీ)ను మళ్లీ సిద్ధం చేసింది. జమ్ము కశ్మీర్‌ పోలీసుల్లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారితో దీనిని ఏర్పాటు చేశారు. దీని నిక్‌నేమ్‌ ‘కార్గో’. ఈ ఏడాది మే వరకు కార్గో బాధ్యతలు చూసిన తాహిర్‌ అష్రఫ్‌ను వేరే విభాగానికి బదిలీ చేశారు….

Read More

మ‌ణిపూర్‌లో ఉగ్ర‌వాదుల కాల్పులు…

దేశంలో మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. జ‌మ్మూకాశ్మీర్‌లో గ‌త కొన్ని రోజులుగా ఉగ్ర‌వాదులు పంజా విసురుతున్నారు. గ‌తంలో సైనికుల‌ను టార్గెట్ చేసుకొని దాడులు జ‌రిపే ఉగ్ర‌వాదులు, ఇప్పుడు రాష్ట్రంలోని పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా మైనారీటీలైన కాశ్మీరీ పండిట్ల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఇక ఉదిలా ఉంటే, ఇప్పుడు మ‌ణిపూర్‌లోనూ ఉగ్ర‌వాదులు మార‌ణ‌హోమం సృష్టిస్తున్నారు. మ‌ణిపూర్‌లోని కాంగ్‌పోక్సీ జిల్లాలోని బి గామ్నోవ్‌లో ఉగ్ర‌వాదులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు.దీంతో బ‌ధ్ర‌తా బ‌ల‌గాలు అల‌ర్ట్ అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అమాయ‌క…

Read More

దేశంలో ముంచుకొస్తున్న విద్యుత్ సంక్షోభం!

దేశానికి విద్యుత్ సంక్షోభం ముప్పు ముంచుకొస్తోంది. బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఆ బొగ్గు కొరత వెంటాడుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో బఫర్ స్టోరేజీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఒక్కటి రెండ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలోనూ సమస్యలు ఉన్న నేపథ్యంలో దేశంలో ఈ థర్మల్ ఉత్పత్తి మీద ఆధారపడిన ప్రాంతాలన్నీ చీకట్లు అలుముకునే ముప్పు కనిపిస్తోంది. కరోనా రెండో వేవ్‌ తదనంతరం పారిశ్రామిక…

Read More

హిందువులు పెళ్లి కోసం మతం మారడం తప్పు: మోహన్ భగవత్

వివాహం కోసం ఇతర మతాలకు మారుతున్న హిందువులు తప్పు చేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ హెచ్చరించారు. చిన్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఇది జరుగుతోందని చెబుతూ హిందూ కుటుంబాలు తమ పిల్లలకు ఒకరి మతం, సంప్రదాయాల కోసం గర్వించదగిన విలువలను ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కైసే మతంతరాన్ హోతా హై? అప్నే దేశ్ కే లడ్కే, లడ్కియన్ దుస్రే మాతోన్ మే కైసే చాలీ జాతి హై?…

Read More

ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వాహనాల కుదింపు

– తన కోసం ట్రాఫిక్‌ ఆపొద్దని సీఎం స్టాలిన్‌ ఆదేశం ! చెన్నై: ఆర్భాటాలకు ఆమడ దూరంలో వుంటూ దేశంలోనే అతిశక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా నిలిచిన సీఎం ఎంకే స్టాలిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో ఎలాంటి హడావుడి వుండరాదని భద్రతా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తన కాన్వాయ్‌లో వుంటున్న 12 వాహనాలను కుదించి, ఆరుకు తగ్గించారు. అంతేగాక రోడ్లపై అన్ని వాహనాలతో పాటే తన కాన్వాయ్‌ కూడా వెళ్లేలా చర్యలు…

Read More