ఢిల్లీలోనూ డబుల్ ఆర్ టాక్స్ ముచ్చట్లే

-ఒక ఆర్ తెలంగాణ నుంచి డబ్బు పంపిస్తారు -ఇంకో ఆర్ ఢిల్లీలో తీసుకుంటారు -ఆర్ ఆర్ టాక్స్ కలెక్షన్లు ఆర్ ఆర్ ఆర్ సినిమాను మించిపోతున్నాయి -కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిన తెలంగాణ -ఎన్నికల ముందు అదానీ-అంబానీల గురించి మాట్లాడిన రాహుల్ -ఆ తర్వాత వారిపై విమర్శలు ఆపేశారు -రాహుల్ ఎంత బ్లాక్‌మనీ తీసుకున్నారో చెప్పాలి -కాంగ్రెస్-బీఆర్‌ఎస్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు లీజుకి ఇచ్చాయి -రాహుల్ రామమందిరానికి తాళం వేస్తారట – కరీంనగర్ , వరంగల్‌ బహిరంగ సభలలో ప్రధాన…

Read More

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం ఫెయిల్‌

-అబద్ధాల్లో కేసీఆర్‌ కుటుంబం, రేవంత్‌కు ఆస్కార్‌ -అందుకే ఆయన ప్రసంగాల్లో అసహనం -ఎన్నికలకు ముందు రైతుబంధు ఎందుకివ్వలేదు -తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ఖాయం -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం తమకు అనుకూలంగా మారిందని, వారి ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తూ స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారుప. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజర్వేషన్‌ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని వివరించారు. ఇందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు…

Read More

దలైలామాకు పీవీ మెమోరియల్‌ అవార్డ్‌

దివంగత భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పి.వి.నరసింహారావు మెమోరియల్‌ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామా కు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. పీవీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా, పీవీ మనవడు పి.వి.ఆర్‌.కశ్యప్‌, హైదరాబాద్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకర్‌, సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ డైరెక్టర్‌ బాలలత మల్లవరపు, పీవీ ఫౌండేషన్‌…

Read More

నా యువ మిత్రుడిని కలిశా

– మోదీ ట్వీట్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ షెడ్యూల్ తో ప్రచారంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు. వరంగల్ లో ప్రచార ర్యాలీకి వెళ్తున్న ఆయన లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్నపిల్లాడిని ఎత్తుకుని తన కారులో ఆడించారు. దీంతో అక్కడివారు ప్రధాని ఔదార్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించారు. ఆ ఫొటోను ప్రధాని తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. దానికి ‘నా యువ మిత్రుడిని కలిశా’…

Read More

రెండేళ్లలో ఎస్సెల్బీసీ పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తాం

-దేవరకొండను సస్యశ్యామలం చేస్తా -బైక్ ర్యాలీలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ▫️రెండేళ్లలో ఎస్సెల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేట, కొండమల్లేపల్లి మండలాల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. డిండి, అక్కంపల్లి, పెద్దగట్టు ఎత్తిపోతల పథకం పనులను కూడా…

Read More

రఘువీర్‌రెడ్డికి జై కొట్టిన బీఆర్‌ఎస్ నేతలు

బిఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా బిఆర్ఎస్ పార్టీకి వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయునున్నట్లు పేర్కొన్నారు. టిఆర్ఎస్…

Read More

గ్రూప్ 1 పోస్టులన్నిటికీ సమాన వేతనాలు ఉండాలి

పి ఆర్ సి కమిటీ కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అధికారుల బృందం ఈ రోజు…

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు

– 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ ఢిల్లీ: ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టులో దర్యాప్తు సంస్థలు హాజరుపరిచాయి. ఈ కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ, సీబీఐ అధికారులు కోరారు. దీంతో ఈ నెల 20 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. వారం రోజుల్లో కవితపై చార్జ్‌షీట్‌ను దాఖలు చేస్తామని కోర్టుకు ఈడీ అధికారులు వెల్లడించారు. జైలులో కవిత…

Read More

మెదక్‌ కోసం యుద్ధం చేద్దామా?

-చట్టం చేస్తమన్నరు.. ఏమైంది? -రైతు బంధు రాలేదు -బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మెదక్: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మెదక్‌ లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైతన్య వంతమైన మెదక్‌ నియోజక వర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.. ఐదు నెలల కిందట తెలంగాణ ఎట్లా ఉండే.. ఎంత ఆగమాగమైతుంది మీరందరూ గమనిస్తున్నరు. కాంగ్రెస్‌ పార్టీ…

Read More

13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించింది.ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది. కాగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నికల అధికారులు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే…

Read More