Home » National » Page 112

సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ: జగన్‌, నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌: ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం భువనేశ్వర్‌ చేరుకున్న జగన్‌.భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై చర్చించారు. నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల సమస్యపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు రెండు రాష్ట్రాల…

Read More

కాళ్లకు చెప్పులు లేకుండా పద్మశ్రీ అవార్డు అందుకున్న తులసి గౌడ

రాష్ట్రపతి భవన్‌లోని పద్మ అవార్డుల ప్రదానోత్సవం సమయంలో తులసి గౌడ అని పేరు పిలవగానే.. సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ వస్తుంటే.. దర్బార్‌ హాల్‌లోని కళ్లన్నీ ఆమెవైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాయి. ఆమెను చూడగానే అడవి తల్లికి ఆడబిడ్డ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఏ క్షణాన ఆమెకు ‘తులసి’ అని పేరుపెట్టారో గానీ, ఆ పేరుకు తగ్గట్లుగా ఆమె జీవితం కూడా ప్రకృతితో మమేకమైంది. సాధారణంగా రాణులు…

Read More

అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి భారత రైతు ” పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి “

మట్టే ఎరువుగా, మట్టే పురుగు మందుగా.. సేంద్రీయ విధానంలో వ్యవసాయం చేస్తున్న చింతల వెంకటరెడ్డికి కేంద్రం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్రం 2020 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఐదుగురు తెలుగువారు ఉండటం విశేషం. చింతల వెంకటరెడ్డికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలంగాణ నుంచి పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికైన చింతల వెంకటరెడ్డి నాలుగు దశాబ్దాలుగా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తున్నారు. సికింద్రాబాల్‌లో అల్వాల్ ప్రాంతానికి చెందిన చింతల వెంకటరెడ్డి అంతర్జాతీయ…

Read More

అన్నాదురై.. ఇప్పుడు కరుణానిధి!

తమిళనాడు దివంగత సీఎం, డీఎంకే అధినేత కరుణానిధి కోసం స్మారక చిహ్నాన్ని(మెమోరియల్‌) నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెరీనా బీచ్‌లోని అన్నా మెమోరియల్‌ కాంప్లెక్స్‌లోనే 2.21 ఎకరాల్లో రూ.39కోట్ల వ్యయంతో కరుణానిధి మెమోరియల్‌ నిర్మించనున్నట్లు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్రవేస్తూ.. పది సార్లు డీఎంకే అధ్యక్షుడిగా, ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కరుణానిధి.. 2018 ఆగస్టులో కన్నుమూశారు. ప్రస్తుత తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌.. కరుణానిధి కుమారుడన్న విషయం అందరికి…

Read More

సరిహద్దుల్లో కమ్మకుంటున్న యుద్ధ మేఘాలు

– భారీగా మోహరించిన ఇరు దేశాల సైనికులు తూర్పు లద్దాఖ్‌ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు భారత్‌ ఎప్పటికప్పుడు చెక్‌ పెడుతోంది. లద్దాఖ్‌లో మళ్లీ అలజడి సృష్టిస్తోంది డ్రాగన్‌.. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి అన్ని ఏర్పాటు చేసినట్టు భారత ఆర్మీ. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)పై భారత్- చైనాలు తమ పట్టును బిగించాయి. చైనా కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు నిపుణులు. సైనిక కార్యకలాపాలను పెంచడం. మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే రెండు వైపుల…

Read More

వీధుల్లో పండ్లు అమ్ముకునే వ్యక్తిని వరించిన పద్మశ్రీ అవార్డు

మంగళూరు సమీపంలోని #హరెకాళ అనే గ్రామానికి చెందిన 65 ఏళ్ళ #హాజప్ప అనే వ్యక్తి ప్రతిరోజూ తన గ్రామం నుంచి బత్తాయి పండ్లను తెచ్చి మంగళూరులో అమ్ముకుని తిరిగి సాయంకాలానికి ఇళ్ళు చేరుతారు.ఈవిధంగా ఆయన గత 55 ఏళ్ళుగా చేస్తున్నారు. అంటే తన 10వ ఏట నుండి ఆయన ఇలా పండ్లు అమ్ముతున్నారు.ఇంత అనుభవం ఉండడంతో ఆయన పండ్ల వ్యాపారంలో తనకు వచ్చే ఆదాయాన్ని వెచ్చించి వారి గ్రామంలో ఒక పాఠశాల నిర్మించి, ఉపాధ్యాయులను కూడా తన…

Read More

వంట నూనెలపై భారీగా ధర తగ్గించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వరుస శుభవార్తలు చెబుతోంది. దీపావళి సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. దీపావళి రోజున పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తోడుగా పలు రాష్ట్రాలు కూడా తమవంతుగా ధరలను తగ్గించాయి దీంతో కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌పై ఏకంగా రూ. 12 తగ్గింది. ఇదిలా ఉంటే…

Read More

కేదార్నాథ్ దేవాలయంలో ప్రధాని మోదీ పూజలు..

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ పూజలు చేశారు. కేదార్నాథ్ ఆలయం శివునికి అంకితం చేశారు . మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి . దీనిని చార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు . ఇందులో యమునోత్రి , గంగోత్రి , బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి . ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయ పర్యటన కోసం శుక్రవారం…

Read More

శ్రీలంకకు భారత్ సాయం

-100 టన్నుల ఎరువుల పంపిణీ ఎరువుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ సాయమందించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) చెందిన రెండు విమానాలు 100 టన్నుల నానో నైట్రోజన్ ద్రవ ఎరువులతో(Nano Nitrogen liquid fertilizers) గురువారం శ్రీలంక రాజధాని కొలంబోలో ల్యాండ్ అయ్యాయి.నానో ఫెర్టిలైజర్స్ ను అందించాలంటూ శ్రీలంక ప్రభుత్వం చేసిన విజ్ణప్తికి ప్రతిస్పందనగా ఈ డెలివరీ జరిగిందని శ్రీలంకలోని భారత హైకమిషన్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీపావళి రోజున ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మరోసారి శ్రీలంకకు ఆశాకిరణాన్ని…

Read More

సుంకాన్ని భయంతో తగ్గించారు..మనస్ఫూర్తిగా కాదు

 -ప్రియాంకా గాంధీ న్యూ ఢిల్లీ : దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై ఎక్సైజ్‌ సుంకం కొంతమేర తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్‌ సుంకం తగ్గించారు. ఈ తగ్గింపుతో ప్రధాని మోదీ ప్రజలకు దీపావళి కానుక ఇచ్చారని భాజపా నేతలు చెబుతుంటే ఉప ఎన్నికల్లో భంగపడటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు అంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకా గాంధీ వాద్రా కూడా సుంకం తగ్గింపుపై…

Read More