సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ: జగన్, నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈరోజు మధ్యాహ్నం భువనేశ్వర్ చేరుకున్న జగన్.భువనేశ్వర్లో నవీన్ పట్నాయక్తో ప్రత్యేకంగా సమావేశమై ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై చర్చించారు. నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల సమస్యపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. ఏపీ, ఒడిశా సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు రెండు రాష్ట్రాల…