Home » National » Page 114

హిందువులు పెళ్లి కోసం మతం మారడం తప్పు: మోహన్ భగవత్

వివాహం కోసం ఇతర మతాలకు మారుతున్న హిందువులు తప్పు చేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ హెచ్చరించారు. చిన్న స్వార్థ ప్రయోజనాల కోసమే ఇది జరుగుతోందని చెబుతూ హిందూ కుటుంబాలు తమ పిల్లలకు ఒకరి మతం, సంప్రదాయాల కోసం గర్వించదగిన విలువలను ఇవ్వడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “కైసే మతంతరాన్ హోతా హై? అప్నే దేశ్ కే లడ్కే, లడ్కియన్ దుస్రే మాతోన్ మే కైసే చాలీ జాతి హై?…

Read More

ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో వాహనాల కుదింపు

– తన కోసం ట్రాఫిక్‌ ఆపొద్దని సీఎం స్టాలిన్‌ ఆదేశం ! చెన్నై: ఆర్భాటాలకు ఆమడ దూరంలో వుంటూ దేశంలోనే అతిశక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా నిలిచిన సీఎం ఎంకే స్టాలిన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో ఎలాంటి హడావుడి వుండరాదని భద్రతా విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తన కాన్వాయ్‌లో వుంటున్న 12 వాహనాలను కుదించి, ఆరుకు తగ్గించారు. అంతేగాక రోడ్లపై అన్ని వాహనాలతో పాటే తన కాన్వాయ్‌ కూడా వెళ్లేలా చర్యలు…

Read More

ఇక కరెంట్ పోలీసులు!

– పంపిణీ ప్రయివేటుకు – పెత్తనం కేంద్రానిది కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2021 – నామమాత్రం కానున్న డిస్కామ్‌లు సెల్ రిచార్జి మాదిరి డబ్బు కడితేనే విద్యుత్‌ వ్యవసాయ విద్యుత్‌కూ ఛార్జీలు చెల్లించాల్సిందే ఇప్పటిదాకా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులనో, సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందినో చూసి ఉంటారు. ఇక నుండి కరెంటు పోలీసులు కూడా రానున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణల అమలులో…

Read More

శబరిమల అయ్యప్ప దర్శనాలపై కేరళ సీఎం ప్రకటన

తిరువనంతపురం : మండల-మకరవిళక్కు సందర్భంగా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు ప్రారంభంలో రోజుకు 25 వేల మందిని అనుమతిస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబరు 16 నుంచి ప్రారంభమయ్యే యాత్రకు చేయవలసిన ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భక్తుల సంఖ్యను సవరించవలసి వస్తే, చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల-మకరవిళక్కు నవంబరు 16 నుంచి ప్రారంభమవుతుంది. శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు…

Read More

ఉత్తర ప్రదేశ్ ప్రజల ఆశీర్వాదం కేవలం బిజెపికి మాత్రమే

ఇండియా టుడే గ్రూప్ లక్నోలో రాబోయే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల గురించి నిర్వహించిన పంచాయత్ ఆజ్ తక్ – లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటూ 2022 అసెంబ్లీ ఎన్నికలలో తిరిగి గతంలో సాధించిన ఆధిక్యతతోనే గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. తమ సుపరిపాలన కారణంగానే ప్రజలు తమ వెంటే ఉన్నట్లు భావిస్తున్నట్లు భరోసా వ్యక్తం చేశారు. ప్ర: మీరు యోగి జీ లేదా రాజ్ యోగి? జ:నేను యోగి మరియు కర్మ యోగి….

Read More

భగవద్గీతకు జాతీయ గ్రంధం హోదా:వీహెచ్‌పీ

‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఆపేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అనే డిమాండ్ తో విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) కార్యాచరణకు సమాయత్తం అవుతున్నది. అధికారులు అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో భగవద్గీత పఠన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కూడా స్పష్టం చేస్తున్నది. ఈ విషయమై, 15 మంది ఎంపీల బృందం త్వరలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి…

Read More

నాన్న కోసం…

నాన్నకు 6 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి… కొడుకు తన 65% కాలేయాన్ని(liver) దానం చేయడం ద్వారా కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ప్రపంచంలోని వేలాది మంది ప్రజలు కుటుంబం కంటే ఎక్కువ మరేమీ కాదు అని నమ్ముతారు, కానీ దానిని నిరూపించగలిగేది కొద్దిమంది మాత్రమే. ఇదే కథ ప్రస్తుతం వార్తల్లో ఉంది … ఈ కథలో, అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి కొత్త జీవితాన్ని ఇవ్వడం ద్వారా ఒక కొడుకు ఒక ఉదాహరణగా నిలిచాడు… ఆ యువకుడి…

Read More

వేగవంతమైన పట్టణీకరణలో అవకాశాలు వెతుక్కోవాలి: ఉపరాష్ట్రపతి

– ప్రజాకేంద్రిత పట్టణీకరణ ప్రణాళిక, అభివృద్ధిపై మరింత దృష్టిసారించాలి – త్రిపుర రాజధాని అగర్తలాలో స్మార్ట్ రోడ్ ప్రాజెక్టులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – స్వయం సహాయక బృందాల మహిళలతో ఉపరాష్ట్రపతి చర్చాగోష్టి – ఈశాన్య భారతంలోని చేతివృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని సూచన – త్రిపుర రాష్ట్రంలో 95శాతం కరోనా టీకాకరణ పూర్తవడంపై అభినందన అగర్తలా (త్రిపుర): దేశవ్యాప్తంగా పట్టణీకరణ వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో.. ఈ మార్గంలో సరికొత్త అవకాశాలను వెతుక్కోవాల్సిన అవకాశం ఉందని…

Read More

నేడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ నిర‌స‌న‌లు…

యూపీలోని ల‌ఖీంపూర్ ఖేరీ ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా దేశ‌వ్యాప్తంగా ఈ రోజు క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న‌లు తెలిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్న‌ది. ఈరోజు ఉద‌యం నుంచి అన్ని రాష్ట్రాల్లోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాల వద్ధ కాంగ్రెస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌లు చేయాల‌ని పిలుపునిచ్చింది. దీంతో క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉద‌యం నుంచి క‌లెక్ట‌రేట్ కార్యాల‌యాలకు వెళ్లే దారిలో నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ల‌ఖీంపూర్ ఖేరీలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో కేంద్ర‌మంత్రి కుమారుడి కారు…

Read More

12 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్‌ లేఖ

వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్‌డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, ఝార్ఖండ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్‌ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని…

Read More