Home » National » Page 114

రాష్ట్రాలకు రూ.44 వేల కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

తెలంగాణకు రూ.1,264 కోట్లు,ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ.44వేల కోట్లు విడుదల చేసింది. కొవిడ్‌ కారణంగా ఏర్పడిన పన్ను నష్టం భర్తీ కోసం బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన రుణాలను యథాతథంగా రాష్ట్రాలకు పరిహారం రూపంలో చెల్లించినట్లు కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.905.59 కోట్లు, తెలంగాణకు రూ.1,264.78 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం…

Read More

కరోన మూడో ముప్పు మొదలైంది!!

– 2022 జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి పెరిగి తీవ్రస్థాయికి – జాగ్రత్తలు లేకుంటే ఈసారి అల్లకల్లోలం – మా లెక్కలు తప్పవు – ఎయిమ్స్ వెల్లడి అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి – ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. దీంతో కచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో…

Read More

‘యోగి’ నిఘాతో బయటపడ్డ జంక్ మార్కెట్ మూత!

-దొంగిలించిన వాహనాల విలువ 48 బిలియన్లు – వాటితో కోట్లకు పడగలెత్తిన హాజీ నయూమ్ – యోగి దెబ్బతో కటకటాలపాయిన వైనం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ మొదలైన ప్రాంతాల నుండి ప్రతిరోజూ వందల కొద్దీ కార్లు , ద్విచక్ర వాహనాలు దొంగిలించబడతాయి. ఈ దొంగిలించిన వాహనాలన్నీ మీరట్‌లోని ‘సోటిగంజ్’ ప్రాంతానికి వెళ్తాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. దాదాపు 32 పెద్ద జంక్‌యార్డ్‌లు ఇక్కడ ఉన్నాయి. వాటిని నిర్వహణ, యజమానులు అందరు ముస్లింలు మాత్రమే, కేవలం…

Read More

అదానీని రక్షించేందుకే ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు:నారాయణ

ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుండి దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ అరెస్ట్ చేశారని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. సినీ హిరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ చేసి, చిత్ర…

Read More

పెగాసస్‌పై సుప్రీం నిపుణుల కమిటీని ఏర్పాటు

ఢిల్లీ: పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ వాదనల నేపథ్యంలో అత్యున్నత ధర్మాసనం దీనిపై విచారణకు ఆదేశిస్తూ.. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్‌ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటిని నియమించింది. జస్టిస్‌ ఆర్వీ రవీంద్రన్‌ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ నియమించింది. అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్‌ సభ్యులుగా ఉన్న నిపుణుల కమిటీ.. ఏడు అంశాలపై దర్యాప్తు చేయనుంది. చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రాథమిక…

Read More

శ్రీసిటీలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం

– అక్రమ రవాణా, శాంతిభద్రతలపై సమీక్ష శ్రీసిటీ/చిత్తూరు:శ్రీసిటీ సమీపంలోని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు జిల్లాల పోలీసుల సమావేశం మంగళవారం శ్రీసిటీలో జరిగింది. చిత్తూరు, నెల్లూరు, తిరువళ్లూరు (తమిళనాడు) జిల్లాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులు ఇందులో పాల్గొనగా, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్, శ్రీసిటీ సెక్యూరిటీ చీఫ్ సి.రమేష్ వారికి సాదర స్వాగతం పలికారు. చిత్తూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, పుత్తూరు డీఎస్పీ జస్వంత్, శ్రీసిటీ డీఎస్పీ జగదీశ్…

Read More

ఎస్సీ,ఎస్టీ యాక్టు కింద కేసు నమోదయినా..సివిల్ కేసులైతే కోట్టేయవచ్చు

– రాజ్యాంగంలోని 142వ అధికరణ ప్రకారం కోర్టులకు ఆ విశేషాధికారం – సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు – మధ్యప్రదేశ్‌లో భూ వివాదం కేసులో క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొట్టివేత న్యూఢిల్లీ: ఏదైనా కేసు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నమోదైనప్పటికీ..ఆ కేసుకు ప్రైవేటు/సివిల్‌ స్వభావం ఉంటే, బాధితుల కులం ఆధారంగా చేయని నేరమైతే.. ఇరు పక్షాలు రాజీకొచ్చి, కోర్టు సంతృప్తి చెందితే దానిపై చేపట్టిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయొచ్చని…

Read More

పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ని ప్రారంభించిన మోదీ

మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ప్రధాని మోదీ వరుస పర్యటనలు చేస్తున్నారు. సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్‌ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనంది బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ…నేడు కాశీ హృదయం ఒకటే, మనస్సు కూడా అదే, కానీ…

Read More

ఫాల్కే అవార్డును ముగ్గురికి అంకితం చేసిన రజనీకాంత్

ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్న రజనీకాంత్ తన స్పందన వెలిబుచ్చారు. “గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతికి, సమాచార ప్రసారశాఖ మంత్రి…

Read More

భారత్‌-చైనా మధ్య అనుమానాలే అడ్డంకి: బిపిన్‌ రావత్‌

గువాహటి: భారత్‌-చైనా మధ్య అనేక అనుమానాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని త్రిదళాధిపతి(సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ అన్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలన్నింటినీ ఒకేలా చూడాలన్నారు. లద్దాఖ్‌, ఈశాన్య ప్రాంతంలోని సమస్యల్ని వేరువేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ‘‘2020లో ఇరుదేశాల మధ్య సమస్యలు నెలకొన్నాయి. అవన్నీ చర్చల ద్వారా సద్దుమణుగుతున్నాయి. సైనిక, దౌత్య, ప్రభుత్వాల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత వివాదాలన్నింటినీ పక్కన…

Read More