విధ్వంసమైన తెలంగాణను పునర్‌‌ నిర్మిద్దాం

– ఐపీఎస్​ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్‌‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్‌‌ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్​ ఆఫీసర్ల గెట్‌ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబ్‌ఆర్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో…

Read More

రాష్ట్ర అభివృద్ధికి అండగా ఉంటాం

-సీఎం రేవంత్ రెడ్డి తో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ పాండియన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డి జె పాండియన్ గురువారం నాడు డా బి ఆర్ అంబెడ్కర్ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి తో సమావేశం అయ్యారు. ఈ సమావేశములో ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. మూసి రివర్ ఫ్రంట్ ఏరియాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి…

Read More

అన్ని రంగాలకు విశ్వసనీయత కల్పించే బడ్జెట్

– భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ లోక్‌సభలో ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ అభివృద్ధి చెందుతున్న భారత్ కు చిహ్నం. నేటి యువతరం ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఉంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు ఈ బడ్జెట్‌ ఓ గ్యారెంటీగా నిలుస్తుంది. పేదలు, యువత, అన్నదాత, మహిళల సంక్షేమానికి, వారి మేలు కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. అన్ని రంగాలకు…

Read More

ప్రజాకర్షక పథకాల కంటే.. అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట

– అమృతకాలంలో.. వికసిత భారత లక్ష్యాలకు రాచబాట – 2024 మధ్యంతర బడ్జెట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ : ఈ బడ్జెట్ గతపదేళ్లలో మోదీ ప్రభుత్వం GYAN నినాదంతో (G-గరీబ్ కల్యాణ్ – పేదల సంక్షేమం, Y- యూత్ – యువత సాధికారత, A- అగ్రికల్చర్ – వ్యవసాయం, N-నారీశక్తి సాధికారత) పనిచేసింది.దీని ఫలితంగానే.. పేదరికం గణనీయంగా తగ్గడంతోపాటుగా.. వివిధ రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధ్యమైంది. వికసిత భారత సంకల్ప లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించింది. అమృత్…

Read More

గద్దరన్న మాట్లాడితే మాకు వెయ్యేనుగుల బలం

– రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జె కట్టి గళం విప్పిన గొప్ప వ్యక్తి గద్దరన్న. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఉద్యమం మొదలు పెట్టిన వ్యక్తి గద్దరన్న. త్యాగాల పునాదులపై ఏర్పడిన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని మళ్లీ ఉద్యమం మొదలు పెట్టింది గద్దరన్న. ప్రజా ప్రభుత్వం ఏర్పడాలన్న గద్దరన్న మాటలు మాకు స్ఫూర్తి. ఆయనతో మాట్లాడితే మాకు వెయ్యేనుగుల బలం….

Read More

ధరణిని పూర్తిగా మారుస్తాం

– అసైన్డ్ భూములు తిరిగి పేదలకు అప్పగిస్తాం -తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన భట్టి విక్రమార్క – హాజరైన సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కంచె ఐలయ్య ధరణి ని పూర్తిగా మారుస్తాం. అసైన్డ్ భూములు తిరిగి పేదలకు అప్పగిస్తాం. గద్దర్ భావజాలం చేయడానికి అధికారికంగా జయంతి కార్యక్రమాలు. పాత రెవెన్యూ రికార్డుల్లో ఉన్న కాలం అన్నిటిని తొలగించిన ధరణి పూర్తిగా మారుస్తాం భూములు కోల్పోయిన పేద రైతులకు అసైన్డ్ భూములు తిరిగి అప్పగిస్తాం….

Read More

ఇందిర‌మ్మ రాజ్యంలో ప్ర‌భుత్వ విద్య వ్య‌వ‌స్థ బ‌లోపేతం

-మండ‌ల కేంద్రంలో ఇంట‌ర్ నేష‌న‌ల్ స్కూల్స్‌ ఏర్పాటుకు క‌స‌ర‌త్తు -ఉపాధి క‌ల్ప‌న కోర్సుల‌కు ప్రాధ‌న్య‌త ఇవ్వాలి -ప్ర‌యివేటు విద్యా సంస్థ‌ల్లో ఫీజుల నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు -విద్యా శాఖ‌కు నిధుల కేటాయింపులో ప్రాధ‌న్య‌త‌ -స‌చివాల‌యంలో జ‌రిగిన స‌మీక్ష‌లో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క‌ -స‌మావేశానికి హాజ‌రైన ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ ఇందిర‌మ్మ రాజ్యం స్థాప‌న‌లో భాగంగా కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం విద్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు అధిక ప్రాధ‌న్య‌త ఇస్తద‌ని ఉప ముఖ్య‌మంతి మ‌ల్లు భ‌టి విక్ర‌మార్క…

Read More

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పెషల్ ఫోకస్

-భవిష్యత్తు అవసరాలకు సమగ్ర ప్రణాళిక -సిటీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు -సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల నియామకాలు -మల్టీ లెవల్ పార్కింగ్ సెంటర్లను ప్రోత్సహించే కొత్త విధానం -ట్రాఫిక్పై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు….

Read More

కోదండ రామ్ కు ఉన్న అర్హత ఏమిటీ ..నాకు లేనిదేమిటి ?

-నేను గవర్నర్ భాదితుణ్ణి -గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు -పార్టీ అధ్యక్షుడు అయిన కోదండ రాంకు ఎలా ఓకే చేస్తారు? -కాంగ్రెస్ కు ఎరుకల కులానికి ఎమ్మెల్సీ ఇచ్చే దైర్యం ఉందా ? -మాజీ ఎమ్మెల్యే కె .సత్యనారాయణ నేను గవర్నర్ భాదితుణ్ణి. దాదాపు 40 యేళ్లుగా ప్రజా జీవితం లో ఉన్నా. నాది తెరచిన పుస్తకం లాంటి జీవితం. ఎలాంటి మచ్చ లేదునా కులం ఎరుకల అయినప్పటికీ జనరల్ సీటు లో ఎమ్మెల్యే గా గెలిచిన…

Read More

ప్రతి కార్యక్రమం ప్రజా సంక్షేమం కొరకే

– ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 7వేల మంది స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున ఒకేసారి నియామకం చేసుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మాటను స్టాఫ్ నర్సుల…

Read More