CM misleading PM on coal and power crisis: PAC Chairman

No overnight coal crisis as claimed by Jagan: Keshav AP Govt not paying Rs 20,000 Cr dues Coal imports stalled due to non-payments to thermal plants APERC should order Govt to pay Rs 12,000 Cr to Discoms VIJAYAWADA/AMARAVATI: Chairman of Assembly Public Accounts Committee Payyavula Keshav on Saturday said that Chief Minister Y.S. Jaganmohan Reddy…

Read More

మహాప్రళయసాక్షిణీ

మహాప్రళయం సంభవించినప్పుడు జగత్తులోని జీవరాశి అంతా లయమైపోతుంది. లోకంలోని జీవరాశితో పాటుగా మిగిలినవారు కూడా లయం అయిపోతారు. అంటే గతంలో చెప్పినట్లుగా దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య గణాలన్నీ నాశనమయిపోతాయి. వీరందరికీ దైవత్వము, గంధర్వత్వము అనేవి గతజన్మలో చేసినటువంటి పుణ్యఫలంవల్ల వచ్చినవే. కల్పాంతం దాకా బ్రహ్మ తన పదవిలో ఉంటాడు. కల్పాంతాన ఆ పరబ్రహ్మలో లీనమైపోతాడు. ఇప్పటిదాకా తొమ్మిదిమంది బ్రహ్మలు ఉన్నారు. వారే నవబ్రహ్మలు. వారు 1. భృగువు 2. పులస్త్యుడు 3….

Read More

చెబితే వింటివ గురూ.. గురూ!

– జగన్ సర్కారుపై కాంట్రాక్టర్ల జంగ్ – పాత బిల్లులివ్వకపోతే కొత్త పనులు చేయమంటున్న కాంట్రాక్టర్లు – 80 వేల కోట్ల బకాయిలు తీర్చేదెలా? – హైకోర్టు తీర్పులతో జగనన్న సర్కారుకు హైటెన్షన్ (మార్తి సుబ్రహ్మణ్యం) ‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడ్ని పోచమ్మ కొట్టింద’న్నది తెలంగాణలో ఓ సామెత. ఇప్పుడు ఆ సామెత ఆంధ్రా జనాలకూ చేరింది. జగనన్న సర్కారు తనకు నచ్చని వారికి చుక్కలు చూపిస్తుంటే.. కోర్టులు జగనన్న సర్కారుకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజుకో కొరడా…

Read More

ఉద్యోగులు..ఉద్యోగ సంఘాల గతి..!

పట్టువదలని విక్రమార్కుడు చెట్టుమీది శవాన్ని దించి భుజం మీద వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు ..రాజా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఒక కధ చెబుతాను విను అంటాడు. ఒకనాటి ఉద్యానవనం వారి వ్యక్తిగత..వృత్తి ఉద్యోగజీవితం..! కష్టపడో ఇష్టపడో చదివి పోటీ పరీక్షలనెదుర్కుని ప్రభుత్వ కొలువు సంపాదించుకుంటారు. ఇక జీవితంలో స్ధిరపడినట్టే అని భావిస్తారు. బ్రిటీష్ ఇండియా లో …ఆంగ్లేయుల మాదిరి వారి జీవనవిధానం మారిపోతుంది. అయినా కొందరి జీవితాలు గొడ్డు చాకిరీ కి…

Read More

రుణానుబంధం..

ఇతరులతో పూర్వజన్మలో మనకు గల ఋణాను బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారస పడుతుంటారు.ఆ ఇచ్చిపుచ్చుకునే ఋణాలు తీరగానే దూరమవడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకో గలిగితే మన జీవితకాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగదు. ఇతర జీవులతో మన ఋణాలు ఎలా ఉంటాయి అంటే… మనం…

Read More

సమాజంలో చేవచచ్చిందా?

-కశ్మీర్ పండిట్‌ను చంపినా స్పందనేదీ? – ఆ ముష్కరులు కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రారని గ్యారంటీ ఏమిటి? నిన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఒక కాశ్మీరీ పండిట్ ని పోరాటంకాదు.. యుధ్ధం కాదు.. ఈ 68 ఏళ్ళ పండితుని వలన జరిగిన ఏ అపకారమూ లేదు ..తన మందుల షాప్ లో తన పని చూసుకుంటుంటే, ముష్కురలు వచ్చి నాలుగు తుపాకీ గుళ్ళు పేల్చి నిండుప్రాణం తీశారు ..కారణం ఏమిటి ? ఆ పెద్దాయన చేసిన ద్రోహం…

Read More

సెంటు స్థలంలో ఇల్లు.. ఎలా సాధ్యం?: హైకోర్టు

అమరావతి: నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు కేటాయించిన స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం కేటాయింపును తప్పుబట్టింది. ఇళ్ల నిర్మాణంపై హైకోర్టును ఆశ్రయించిన 128 మంది పిటిషనర్ల వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు .. 108 పేజీల తుది తీర్పును వెలువరించింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని వ్యాఖ్యానించింది. గృహనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన…

Read More

జన సైనికుల క్షేమం కోసం పవన్ కళ్యాణ్ తపిస్తారు

జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్న జనసైనికుల క్షేమాల కోసం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తపిస్తున్నారని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే బీమా అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నూతలపాడు గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు గ్రంథి వెంకటరాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని జనసేన పార్టీ పి.ఏ.సి….

Read More

ఆక్వా ఎగుమతుల్లో ఏపి అగ్రస్దానం:ఎంపీ మోపిదేవి

ఆధునిక పద్దతులలో రొయ్యల సాగు చేయడానికి అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్థ ( ఎంపెడ ) నిర్మలా నగర్ ను దత్తత తీసుకోవడం దేశంలోనే అరుదైన సంఘటన అని, ఇక్కడ రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతులు చాలా అదృష్టవంతులని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు పేర్కొన్నారు. రేపల్లె మండలం తుమ్మల గ్రామ పంచాయితీలోని నిర్మలా నగర్ గ్రామంలో రొయ్యల పెంపకంను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది…

Read More