Home » National » Page 117

అర్ధరాత్రి సీఎం స్టాలిన్ ఆకస్మిక తనిఖీలు

-తమిళనాడులో సంచలనం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ వైపు అప్పుడప్పుడు సైకిల్ నగరంలో ప్రయాణం చేస్తూ సమస్యలు తెలుసుకుంటున్న స్టాలిన్ ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు తెరతీశారు. పోలీస్ స్టేషన్‌లో పనితీరును తెలుసుకుకేందుకు అర్థరాత్రి సమయంలో అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. సేలం నుంచి ధర్మపురికి వెళ్తుండగా ఆయన మధ్యలో అద్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ స్టేషన్ పనితీరును రికార్డులను పరిశీలించారు. సీఎం ఇలా పోలీస్ స్టేషన్‌కు వచ్చి…

Read More

వయోధికుల సమస్యల పరిష్కారాలకు అంకురసంస్థలు ముందుకు రావాలి

• వయోధికుల అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటూ వారికి సరైన ఉపాధి అవకాశాలు కల్పించేదిశగా ప్రైవేటు రంగం కృషిచేయాలి • పెద్దలకు సంబంధించిన హెల్ప్‌లైన్, ఎస్ఏసీఆర్ఈడీ పోర్టల్‌ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • సాంకేతిక ఉపకరణాల వినియోగాన్ని పెంచడం చాలా అవసరం. ఈ దిశగా యువకులు చొరవతీసుకుని చుట్టుపక్కల వారికి ఈ ఉపకరణాల వినియోగంపై చైతన్యం తీసుకురావాలి అక్టోబర్ 1, 2021, న్యూఢిల్లీ:సమాజంలో వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని భారత…

Read More

‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి

• భారతదేశ ప్రజారోగ్య సంబంధిత విషయంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు • కేన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్‌ పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • కేన్సర్ వ్యాధి చికిత్స ఖర్చును చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది • రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సెప్టెంబర్ 30, 2021, న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రజారోగ్య సంబంధిత విషయంలో విప్లవాత్మక మార్పు అయిన ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి భారతీయుడు…

Read More

చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.స్థానికంగా నివసించే నిర్మలాదేవీ సింగ్‌ బుధవారం రాత్రి చేతి కర్ర ఊతంతో నడుచుకుంటూ వచ్చి ఇంటి ప్రాంగణంలో కూర్చున్నారు. అప్పటికే…

Read More

ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000..

– పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది.. 107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు మాత్రం సుప‌రిచితురాలు. గొప్ప ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌. సాలుమ‌ర‌ద అంటే చెట్ల వ‌ర‌స అని అర్థం. తిమ్మ‌క్క‌ను మ‌ద‌ర్ ఆఫ్ ట్రీస్‌గా పిలుస్తారు. ఎవ‌రీ తిమ్మ‌క్క‌? క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లా హులిక‌ల్ గ్రామానికి చెందిన సాధార‌ణ మ‌హిళ‌. పుట్టింది, పెరిగింది గుబ్బి ప‌రిధిలోని తుముకూరులో. పేద‌రికం కార‌ణంగా చ‌దువుకోలేదు. త‌ల్లిదండ్రులు దిన‌స‌రి కూలీలు. ప‌దేళ్ల…

Read More

సమతాస్ఫూర్తి.. ఈ దివ్యమూర్తి

– 216 అడుగుల ఎత్తున రామానుజాచార్యుల విగ్రహం – ఫిబ్రవరి 5న ఆవిష్కరణకు సన్నాహాలు పంచలోహాలతో ప్రతిష్ఠించిన స్వర్ణశోభిత విగ్రహం.. ప్రపంచానికి సమతాస్ఫూర్తిని చాటిన దివ్యమానవ రూపం.. రామానుజాచార్యుల మూర్తి శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరంలో కొలువుదీరింది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల పంచలోహ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ)గా పిలిచే ఈ విగ్రహం కూర్చున్న భంగిమలో…

Read More

ఆ హెరాయిన్.. హక్కానీదేనా?

  – అది హైక్వాలిటీ హెరాయిన్ – దాని ధర కిలో 7 కోట్ల పైమాటే – అది తాలిబన్ల పేరుతో పాక్ ఆడినా డ్రామా? తాలిబాన్ అగ్ర నాయకుడు చనిపోయాడు.! ఇక, బారాదరి బందీగా ఉన్నాడు పాకిస్థాన్ చేతిలో.కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నది. తాలిబాన్ అగ్ర నాయకుడు హైబతుల్లా అఖున్జాద [Haibatullah Akhunzada ] చనిపోయినట్లు తెలుస్తున్నది . హైబతుల్లా తాలిబాన్ నంబర్ 1,…

Read More

గెల‌వ‌డానికి మోడీ వేవ్ ఒక్క‌టే స‌రిపోదు…

త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క రాష్ట్రంలో హ‌నేగ‌ల్‌, సింద‌గీ నియోజ‌క వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల్లో బీజేపి త‌ప్ప‌కుండా గెలిచి ప‌ట్టు నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప త‌ప్పుకున్నాక జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక‌లు కావ‌డంతో ఎలాగైనా స‌రే గెలిచి ప‌ట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని ప‌రీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని య‌డ్యూరప్ప‌, జ‌గ‌దీశ్ షెట్ట‌ర్‌, డీవీ స‌దానంద గౌడ‌, న‌ళిన్ కుమార్ క‌టిల్ ల‌తో నాలుగు బృందాల‌ను…

Read More

సమాధి తవ్వుకుని అందులోనే…

రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి..భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో. తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్‌ పథకం ద్వారా అభివృద్ధి పనుకు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు..భూ సమాధి చేపట్టారు. సమాధిలా తవ్వి అన్నదాతలు కూర్చున్నారు. తమకు పరిహారంతో పాటు, ఇతర పునరావాస కార్యక్రమాలు చేపట్టేదాక .. సమాధి నుంచి బయటకు రామని కరాఖండిగా…

Read More

కరోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌

క‌రోనా మొద‌టి, రెండో వేవ్‌తో అతలాకుత‌ల‌మైన‌ దేశం.. మూడో వేవ్‌తో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. కానీ క‌రోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయ‌ని ఐసీఎంఆర్ మాజీ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ర‌మ‌ణ్ గంగాఖేధ్క‌ర్ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ పిల్ల‌ల‌ను ఇప్పుడే స్కూళ్ల‌కు పంపొద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఒక వేళ మూడో వేవ్…

Read More